వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా అజేయంగా కొనసాగుతున్నది. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లోనూ రోహిత్సేన విజయ పతాక ఎగరవేసింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో టాపార్డర్ దుమ్మురేపడంతో భారత్ 160 పరు
Rohit Sharma: కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఒకే వరల్డ్కప్లో అత్యధిక సంఖ్యలో సిక్సర్లు కొట్టిన కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గన్ 2019 టోర్నీలో అత్య�
ప్రపంచకప్లో శ్రీలంక క్రికెట్ జట్టు నిరాశజనక ప్రదర్శన ఆ దేశ క్రికెట్ బోర్డుకే ముప్పుతెచ్చింది. సెమీస్కు అర్హత కోల్పోవడమేకాక, భారత జట్టు చేతిలో 302 పరుగుల తేడాతో ఓడిపోవడం ఆ జట్టును ప్రమాదంలోకి నెట్టిం�
David miller | సౌతాఫ్రికా బ్యాట్స్మన్ (David miller) .. డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీ కొట్టాడు. కివీస్తో జరుగుతున్న మ్యాచ్లో అతను 29 బంతుల్లో 53 అర్థశతకం బాది నీషమ్ బౌలింగ్లో ఔటయ్యాడు. దాంట్లో రెండు ఫోర్లు, నాలుగు సిక�
David Willey: వరల్డ్కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి డేవిడ్ విల్లే రిటైర్మెంట్ తీసుకోనున్నాడు.2015లో విల్లే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతను 70 వన్డేల్లో 94 వికెట్లు తీసుకున్నాడు. 43 టీ20ల్ల�
ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఖరారైంది. షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య ఈ నెల 23న విశాఖపట్నంలో తొలి మ్యాచ్తో సిరీస్కు తెరలేవనుండగా, డిసెంబర్ 3న ఆఖరి మ్యాచ్�
Team India | వన్డే ప్రపంచకప్లో భాగంగా వరుస విజయాలతో జోరు మీదున్న టీమ్ఇండియా.. గురువారం ముంబై వాంఖడే వేదికగా శ్రీలంకతో అమీతుమీకి సిద్ధమైంది. మెగాటోర్నీలో భాగంగా ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో నెగ్గిన భారత్
ప్రతిష్ఠాత్మక రగ్బీ ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేకూరుస్తూ రికార్డు స్థాయిలో నాలుగోసారి ప్రపంచకప్ను సగర్వంగా ముద్దాడింది.
ODI World Cup | వన్డే వరల్డ్ కప్ టోర్నీ -2023లో భాగంగా ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతోపాటు పాయింట్ల పట్టికలోకి భారత్ టాప్ లోకి దూసుకెళ్లిం�
Mohmmed Shami | సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ.. అరుదైన ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఏకైక భారత బౌలర్గా షమీ చరిత్రకెక్కాడు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల ఆర్ట్ టీచర్ ఆడెపు రజనీకాంత్ తన కళా నైపుణ్యంతో అగ్గిపుల్లపై వరల్డ్ కప్ను ఆవిష్కరించాడు. అగ్గిపుల్ల, చాక్పీస్, పెన్సిల్ గ్రాపైట్పై అతి చిన్న పరి�
వన్డే ప్రపంచకప్లో సంచలనాల పర్వం కొనసాగుతున్నది. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్కు షాకిస్తే.. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై అంతకుమించిన ఫలితంతో నెదర్లాండ్స్ �
ఐదుసార్లు ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా ఈ మెగాటోర్నీలో ఎట్టకేలకు బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ల్లో పరాజయాలు చవిచూసిన కంగారూలు.. లంకపై గెలిచి వరల్డ్కప్లో శుభారంభం చేశారు. బౌలింగ్లో జాంపా లంకను వణ�
వరల్డ్కప్లో భాగంగా దాయాదుల మధ్య జరిగిన సమయంలో ఓ ఆసక్తికర సంఘటన వెలుగుచూసింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ 200 లోపే ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యఛేదనలో టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) భారీ సిక్సర్లత