మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతున్నది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ముంబై.. లీగ్లో వరుసగా మూడో విజయం ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో హర్మన్ప్రీత�
మరో రెండు రోజుల్లో మహిళల ఐపీఎల్ (WPL) ప్రారంభంకానున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీసీసీ (BCCI) ఇప్పటికే పూర్తిచేసింది. తాగా ఈ మెగా టోర్నీకి మరింత ప్రచారాన్ని తీసుకువచ్చేందుకు మస్కట్ను (Mascot) విడుదల చేసింద�
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ త్వరలోనే ఆరంభం కానుంది. ఈ లీగ్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళ
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది. ముంబైలో ఈ నెల 13న జరిగే వేలంలో మొత్తం 409 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొంటున్న క్రికెటర్ల తుది జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. 409 మంది పేర్లను వెల్లడించింది. భారతీయ క్రికెటర్లు 246 మంది, విదేశీ క్రికెటర్లు 163 మంది ఉన్నార�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అరంగేట్రం సీజన్కు రంగం సిద్ధమైంది. ముంబై వేదికగా మార్చి 4 నుంచి 26 వరకు డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ జరుగనుంది.