WPL 2024 Opening Ceremony | ఔత్సాహిక మహిళా క్రికెటర్ల కోసం బాలీవుడ్ స్టార్స్ కదిలొచ్చి ఈ ఈవెంట్ను మరింత కలర్ఫుల్ చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న డబ్ల్యూపీఎల్-2లో బాలీవుడ్ టాప్ స్టా
WPL 2024 | నాలుగు రోజుల్లో మొదలుకాబోయే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు గుజరాత్ జెయింట్స్ జట్లకు భారీ షాక్ తగిలింది. డబ్ల్యూపీఎల్-2 వేలంలో ఏకంగా రూ. 2 కోట్లక�
WPL 2024: రెండో సీజన్లో ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ ఆధ్వర్యంలోని గుజరాత్ జెయింట్స్ జట్టు కొత్త హెడ్కోచ్తో బరిలోకి దిగబోతోంది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు...
WPL 2024: ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలుకాబోయే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్కు ముందే ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది. స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీలో స్టార్ ప్లేయర్గా ఉన్న ఇంగ్లండ్ సార
WPL 2024 Schedule: గత సీజన్లో మ్యాచ్లు అన్నీ ముంబైలో జరగగా ఈ సీజన్లో మాత్రం రెండు నగరాలలో జరుగనున్నాయి. 20 లీగ్ మ్యాచ్లు, రెండు నాకౌట్ మ్యాచ్లు (మొత్తం 22)గా సాగే ఈ టోర్నీలో..
WPL 2024: కొద్దిరోజుల క్రితమే సెకండ్ సీజన్ కోసం వేలం ప్రక్రియ కూడా ముగిసిన విషయం తెలిసిందే. గత సీజన్ మాదిరిగానే ఐదు జట్లు పాల్గొంటున్న రెండో సీజన్ను...
WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను ఈ ఏడాది డబుల్ సక్సెస్ చేయడానికి బీసీసీఐ సన్నాహకాలు మొదలుపెట్టింది. గత సీజన్ మొత్తం ముంబై వేదికగానే నిర్వహించిన ఈ టోర్నీని ఈ ఏడాది ఆ నగరంలో కాకుండా...
WPL 2024 Auction: ఇంతవరకూ జాతీయ జట్టుకు అరంగేట్రమే చేయని కాశ్వీ.. ముంబై వేదికగా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) - 2024 వేలంలో అత్యధిక ధర సొంతం చేసుకున్న అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డులకెక్కింది.
WPL 2024 Auction: తొలిసారి డబ్ల్యూపీఎల్ వేలంలోకి వచ్చిన ఆమె ఊహించని ధరను సొంతం చేసుకుంది. రూ. 30 లక్షల కేటగిరీలో వచ్చిన ఆమె కోసం గుజరాత్.. అంతగా ఎందుకు ఖర్చు చేసింది..?
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ కోసం శనివారం వేలంపాట జరుగనుంది. రానున్న సీజన్ కోసం నిర్వహిస్తున్న ఈ వేలంలో ఐదు ఫ్రాంచైజీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు.
ముంబై వేదికగా ఈ నెల 9న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలం జరుగనుంది. రానున్న సీజన్ కోసం జరుగనున్న సీజన్ కోసం మొత్తం 165 మంది ప్లేయర్లు వేలంలోకి రానున్నారు.
ఇంగ్లండ్తో టీ20, టెస్టుల కోసం భారత మహిళల క్రికెట్ జట్టును శుక్రవారం సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాణించిన యువ స్పిన్నర్ సైకా ఇషాక్ తొలిసారి భారత టీ20 జట్టులో �