మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ కోసం శనివారం వేలంపాట జరుగనుంది. రానున్న సీజన్ కోసం నిర్వహిస్తున్న ఈ వేలంలో ఐదు ఫ్రాంచైజీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు.
ముంబై వేదికగా ఈ నెల 9న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలం జరుగనుంది. రానున్న సీజన్ కోసం జరుగనున్న సీజన్ కోసం మొత్తం 165 మంది ప్లేయర్లు వేలంలోకి రానున్నారు.
ఇంగ్లండ్తో టీ20, టెస్టుల కోసం భారత మహిళల క్రికెట్ జట్టును శుక్రవారం సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాణించిన యువ స్పిన్నర్ సైకా ఇషాక్ తొలిసారి భారత టీ20 జట్టులో �
WPL Auction 2024: ఇదివరకే ఐపీఎల్ వేలం ప్రక్రియ జోరందుకోగా తాజాగా.. వచ్చే సీజన్కు గాను ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలానికి సంబంధించిన తేదీని ప్రకటించింది.
WPL-2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో బీసీసీఐ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది నిర్వహించగా.. విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో సీజన్ (WPL-2024) రెండో సీజన్ కోసం భార�
RCB | మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అంచనాలను అందుకోలేకపోయింది. కెప్టెన్ స్మృతి మందానతో పాటు స్టార్ ప్లేయర్స్ విఫలమవ్వడంతో రెండంటే రెండే విజయాలు సాధించింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను వచ్చే ఏడాది నుంచి దీపావళి పండుగ జరిగే సమయంలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ కార్యదర్శి జై షా శుక్రవారం సూచనప్రాయంగా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన ముంబై ఇండియన్స్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి టైటిల్ కైవసం చేసుకుంది. చివరి ఓవర్ వరకు హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఢిల్లీని చిత్తుచేసిన ముంబై సగర్వంగా ట్ర�
అరంగేట్ర మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్పై ఘన విజయం సాధించ�
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ వారియర్స్ డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన తొలి పోరులో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై గెలుపొందింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. తొలి ఐదు మ్యాచ్ల్లో ఓడిన బెంగళూరు.. బుధవారం జరిగిన ఆరో మ్యాచ్లో 5 వికెట్�
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్.. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో ముంబై 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్పై గెలుపొం�