‘వన్ నేషన్ వన్ ట్యాక్స్.. వన్ నేషన్ వన్ రేషన్' అంటూ దేశ ప్రజలకు చెప్పిన ప్రధాని మోదీ.. నేడు ‘వన్ నేషన్.. వన్ దోస్త్'గా మారారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు.
సమాజంలో పెరుగుతున్న దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించే లక్ష్యంతో స్టార్ హాస్పిటల్స్.. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా కౌన్సిలర్లతో కల�
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉమ్మడి జిల్లాలో నారీమణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు చోట్ల సమావేశాలు నిర్వహించారు. కేక్లు కట్ చేసి తినిపించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల
Women's Day | నిత్యం లోకల్ రైళ్లలో ప్రయాణించే మహిళలకు మెరుగైన సౌకర్యాలు కల్పించకపోవడంపై మహిళా దినోత్సవం (Women's Day) రోజున వినూత్నంగా నిరసన తెలిపారు. రైల్వే అధికారుల తీరును విమర్శించారు. మహిళా ప్రయాణికుల సమస్యలను పర�
Telangana | కరీంనగర్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని( Womens Day ) పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) తెలంగాణ అక్కాచెళ్లెళ్లకు మూడు కానుకలను అందించారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హర�
Arogya Mahila | కరీంనగర్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం( Womens Day ) పురస్కరించుకొని ఆరోగ్య మహిళా పథకాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) కరీంనగర్( Karimnagar ) జిల్లాలో బుధవారం ప్రారంభించారు
సీఎం కేసీఆర్ (CM KCR) మహిళా పక్షపాతి అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. ఆసరా పెన్షన్లు (Aasara Pension) అందుకుంటున్నవారిలో, బీడీ కార్మికుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని చెప్పారు.
Womens Day | సిద్దిపేట : మహిళల అభ్యున్నతి కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం( Telangana State ) అన్నీ రంగాలలో ముందున�
Minister KTR | రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు (Minister KTR) నేడు ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో ప్రతిమ ఫౌండేషన్ (Prathima Foundation) ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్�
రాష్ట్ర ప్రభుత్వం మహిళా పక్షపాతిగా పథకాలు అమలుచేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆ ధ్వర్యంలో కడుపులో శిశువు నుంచి వృద్ధాప్యం వరకు మహిళలకు వివిధ పథకాలను వర్తింపజేస్తున్నది.
‘మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధిస్తే అంతకు మించిన పురోగతి ఉండదు. అందుకు కావాల్సింది చదువు. చదువాల్సిన సమయంలో, కెరీర్లో స్థిరపడాల్సిన సందర్భంలో టైం వేస్ట్ చేస్తే జీవితాన్నే కోల్పోయే ప్రమాదం ఉంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ రాష్ట్ర సర్కారు అతివలకు ఆరోగ్యరీత్యా తీపికబురు అందించింది. ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పీహెచ్సీ, యూహెచ్సీ, బస్తీ దవాఖానల్లో ప్రత్యేక క్లినిక్లను ఏర్పాటు చే