జిల్లా వ్యాప్తంగా గురువారం ముందస్తుగా మహిళా దినోత్సవం నిర్వహించారు. కాగా, నగరంలోని ఎస్సారార్ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో లావెండర్ బ్యూటీ జోన్ వ్యవస్థాపకురాలు ఉమారాణి, శివసాయి హోమ్ ఫుడ్స్ వ్యవ�
“మన సమాజం ఒక శిల్పం. ఆ శిల్పాన్ని చెక్కింది మహిళలు” అని, సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి పి.అరుణకుమారి అన్నారు. స్థానిక జేవీఆర్ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారిత, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో గురువా�
MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 8న ధర్నాచౌక్లో నిరసన వ్యక్తం చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత కవిత ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నల్లబ్యాడ్�
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. ఆదివారం మూసాపేట పాటిదార్ భవనంలో బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం నిర్వహించారు.
మహిళా దినోత్సవ కానుకగా కేసీఆర్ సర్కారు శ్రీకారం చుట్టిన ‘ఆరోగ్య మహిళ’కు విశేష స్పందన వస్తున్నది. ఆడబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి మంగళవారం జిల్లా ప్రభుత్వ దవాఖానలు, సబ్సెంటర్లలో ప్రత్యేక విభాగం ఏర్
ఆమె ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు ధీమానిస్తున్నది. మార్చి 8న ఉమెన్స్ డే రోజు సందర్భంగా ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం చుట్టి, భరోసానిచ్చింది. అప్పుడు ఉమ్మడి జిల్లాలోని 15 పీహెచ్సీల్లో కేంద్రాల్లో సేవలు ప్రారం�
సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని నగర మేయర్ గుండు సుధారాణి అన్నా రు. సోమవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం పురష్కరించుకుని ఆమె బల్దియా ఆవరణలో జెండాను ఆవిష్కరించారు.
వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ మహిళ ప్రాణాలు కాపాడారు. ప్రైవే ట్ దవాఖానాల్లో సాధ్యం కాదన్న ఆపరేషన్ను విజయవంతంగా చేసి, ప్రభుత్వ వైద్యులు తమ సత్తాను చాటారు.
TAUK | లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో 200 మందికి పైగా
‘నాకు మహిళలంటే చాలా గౌరవం ఉంది. నలుగురు అక్కా చెల్లెళ్ల మధ్య పెరిగిన నాకు అందరినీ గౌరవంగా చూసుకునే సహనం ఉంది. ఇటీవల మహిళా దినోత్సవాన్ని కూ డా ఘనంగా నిర్వహించా’ అని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ ర�
అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని, వారిని మహిళా దినోత్సవం రోజుననే కాకుండా ప్రతి నిత్యం గౌరవించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో శుక్రవారం నిర్వహించిన మహ�
నిరంతర ప్రయత్నంతోనే విజయతీరాలకు చేరుకోవచ్చునని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. బాసర ఆర్జీయూకేటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో ఎంత