అమరావతి: గుంటూరు జిల్లా గురజాల మండలంలో గుర్తు తెలియని దుండగుడు మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాడుగుల గ్రామంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంటి వద్దకు వచ్చ�
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. అనుమానంతో మాజీ ప్రియురాలి గొంతుకోసి హత్య చేసేందుకు యువకుడు (23) ప్రయత్నించడం కలకలం రేపింది. జనసమ్మర్ధంతో కూడిన డాక్యార్డ్ రోడ్ రైల్�
Uttar pradesh crime | గతేడాది ఉత్తరప్రదేశ్లో మహిళలపై నేరాలు ఎక్కువగా జరిగాయి. దేశవ్యాప్తంగా 30,864 ఫిర్యాదులు రాగా.. అందులో అత్యధికంగా 15,828 ఫిర్యాదులు కేవలం ఉత్తరప్రదేశ్ నుంచే వచ్చాయని జాతీయ మహిళా కమిషన్
Zindagi Special stories 2021 | ప్రపంచానికి.. ఏడాది అంటే మూడువందల అరవై అయిదు రోజులు. జిందగీ-గౌరమ్మకు మాత్రం మూడువందల అరవై అయిదుమంది మహిళల గెలుపు కథనాలు. ఆమె ఎవరెస్టును అధిరోహిస్తే.. మాకు కొండెక్కినంత సంబురం! ఆమె సివిల్స్ సాధ�
బంజారాహిల్స్ : ఇంటిముందు ముగ్గులు వేసుకుంటున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన సంఘటన బంజారా హిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇంద�
లైంగిక దాడి కేసులో బాధితురాలి (28)ని బెదిరించి పెండ్లి పేరుతో లోబరుచుకుని రెండేండ్లుగా పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడిన పోలీస్ కానిస్టేబుల్ (31)పై కేసు నమోదైంది.
బెంగళూర్ : మహిళ పట్ల ఆదివారం రాత్రి అభ్యంతరకరంగా వ్యవహరించిన అమృతహళ్లి పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్కానిస్టేబుల్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. యలహంక న్యూ టౌన్ వద్ద వీధికుక్కల
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది. కెన్యా నుంచి తిరుపతికి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్దారణ కావడంతో అధికారులు అప్రమత్తమ�