మహిళా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పావలా వడ్డీ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో రూ.187 కోట్లు కేటాయించారు. పావలా వడ్డీ పథకాన్ని మహిళలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో
స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. సామాజిక వ్యవస్థ సక్రమంగా సాగటానికి స్త్రీ కారణం అన్న సత్యాన్ని విస్మరించలేము. సమాజంలో మహిళలు సాధించిన విజయాలను స్మరించ�
మహిళల వన్డే ప్రపంచకప్ డునెడిన్ (న్యూజిలాండ్): సొంతగడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ జట్టు బోణీ కొట్టింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ�
వయసు, ఎత్తు, బరువు, పేద, ధనిక ఏ విషయమూ క్యాన్సర్కు అతీతం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 మందిలో ఒకరు రొమ్ము క్యాన్సర్కు గురవుతున్నారు. మనదేశంలో ప్రతి 22 మంది స్త్రీలలో ఒకరు, పట్టణ మహిళల్లో, అధిక బరువు ఉండేవార�
Baby Garden | పార్కులో ఎవరుంటారు? ఆరోగ్యం కోసం పరుగెత్తేవాళ్లు. ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేవాళ్లు. ఎక్కువగా మగవాళ్లు.. కొద్దిమంది ఆడవాళ్లు! మగవాళ్లే ఎందుకు ఎక్కువ? ఆడవాళ్లు ఎందుకు తక్కువ? ఆడవాళ్లకు ఆరోగ్యం, ఆనం�
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో రెడీమేడ్ దుస్తుల ఫ్యాక్టరీలో పురుషులతోపాటు పనిచేసే మహిళా కార్మికులు 1857 మార్చి 8న తమ పనిగంటలను 16 నుండి 10 గంటలకు తగ్గించాలంటూ వీధుల్లో ర్యాలీ జరిపారు. నిరసన గళమెత్తిన వీరు య�
సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రాంలో పరిచయమైన ఢిల్లీలో నివసించే మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన పంజాబ్కు చెందిన వ్యక్తి (33)ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పిల్ల పుట్టకముందే.. ఎనకటికి ఒకడు కుల్ల కుట్టి పెట్టిండనేది తెలంగాణలో సామెత. టీపీసీసీ అధ్యక్షుడి వ్యవహారం కూడా అచ్చంగా అలాగే ఉంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్ పోయిన విషయాన్ని మరిచిప
గర్భసంచిలో గడ్డలు అనేది ఒకప్పుడు అరుదైన సమస్య. ఇప్పుడు నలభై ఏండ్లలోపే కనిపిస్తున్నాయి. టీనేజ్ అమ్మాయిలూ వీటి బారినపడుతున్నారు. నెలసరిలో అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, నెలసరి కాకపోయినా రక్తస్ర�
జీవనశైలి వ్యాధులు, ఊబకాయం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్, పక్షవాతం.. ఇలా అనేకానేక సమస్యలు మహిళలను చుట్టుముడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? స్త్రీలు తరచూ చేయి
కివీస్ గడ్డపై పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న భారత మహిళల జట్టు వరుసగా మూడో వన్డేలోనూ పరాజయం పాలైంది. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో మిథాలీరాజ్ బృందం ఏమాత్రం ప్రభ
Uttar Pradesh | రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా మారిందని విమర్�