వచ్చే నెలలో జరుగనున్న మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా న్యూజిలాండ్తో నేడు ఏకైక టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నది. దాదాపు నెలన్నర ముందే మెగాటోర్నీ జరుగన
Crime News | ఒక ప్రముఖ రెస్టారెంట్లో మహిళల టాయిలెట్లో మొబైల్ కెమెరా పెట్టి వీడియోలు రికార్డు చేసిన ఘటన వెలుగు చూసింది. ఇది చెన్నైలోని ఒక ప్రఖ్యాత ఫుడ్ చైన్ రెస్టారెంట్లో జరిగింది.
Nellore | ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని షఫా బావి వద్ద అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఓ మహిళ సజీవ దహనమవగా
2020 మార్చి నుంచి ప్రపంచం ఎన్నో విధాలుగా మారిపోయింది. కొవిడ్ మహమ్మారి మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను నిరాకరించింది. ఇంకా పని, చదువు, ప్రయాణాలు, ఇతర సామాజిక కార్యకలాపాలపై కఠిన పరిమితులకు కారణమైంది. ఇది మన రోజ�
పండుగలు, శుభకార్యాలకు సంప్రదాయ దుస్తులనే ఇష్టపడతాం. అలా అని అన్ని వేడుకలకూ పట్టుచీరలు కట్టుకోలేం కదా! మెహందీ, హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాల్లో సంప్రదాయం ప్లస్ స్టయిలిష్ దుస్తులే నప్పుతాయి. ఆ ట్రెడిష�
భోపాల్ : మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. ఇండోర్ జిల్లాలో మహిళపై భర్తతో పాటు అతడి స్నేహితులు నలుగురు సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా హింసించిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. తీవ్ర కలకల�
అహ్మదాబాద్ : భర్త బయటకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన అహ్మదాబాద్లో వెలుగుచూసింది. భర్తతో కలిసి అద్దె ఇంట్లో న�
అమరావతి: గుంటూరు జిల్లా గురజాల మండలంలో గుర్తు తెలియని దుండగుడు మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాడుగుల గ్రామంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంటి వద్దకు వచ్చ�
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. అనుమానంతో మాజీ ప్రియురాలి గొంతుకోసి హత్య చేసేందుకు యువకుడు (23) ప్రయత్నించడం కలకలం రేపింది. జనసమ్మర్ధంతో కూడిన డాక్యార్డ్ రోడ్ రైల్�