తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో శనివారం నిరసన వ్యక్తం చేశారు. జాజిరెడ్డిగూడెంలోని ఎస్సీ మాదిగ, మాల, సినిమా టాకీస్ కాలనీల్లో సంవత్సరం కాలంగా తాగునీటి సమస్య ఎదువుతుందన్నారు.
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండలంలోని గోన్గొప్పుల్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీ, రాంసింగ్ తండాకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో శనివారం నిరసన తెలిపారు.
‘మా కాలనీలోని రెండు షెట్టర్లలో ఏర్పాటు చేసిన బెల్టు షాపులతో అనేక ఇబ్బందులు పడుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటకు చెందిన వడ్డెరకాలనీ మహిళలు ఆందోళన వ్యక్తంచేశారు.
‘కారుల్లో వస్తున్నారు. పోతున్నారు బాగానే ఉంది.. కానీ రూ.500కే గ్యాస్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇయ్యలేదు. రూ.1100 పెట్టి గ్యాస్ కొంటున్నం.., కానీ, మా బ్యాంక్ ఖాతాలో రూ.47 మాత్రమే పడుతున్నాయి.
మేము ఇందిరమ్మ ఇండ్లకు అర్హులం కాదా? తొలుత అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేరాయిగూడెంలో సీసీ రోడ్లు, చెన్నాపురంలో రూ.1.07 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ �
నెల రోజులైనా తాగునీరు అందడం లేదంటూ పెద్దవంగర మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ కాలనీవాసులు ఎంపీడీవో కార్యాలయం, బోరుబావుల వద్ద ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
వరకట్నంగా తెచ్చిన ఆస్తులన్నింటినీ అమ్మేసి, అదనపు కట్నం తేవాలని భర్త, అత్త, తనను ఇంటి నుంచి గెంటి వేశారని, తనకు న్యాయం చేకూర్చాలని కోరుతూ సామాజిక కార్యకర్తలతో కలిసి భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగిన సంఘ
భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం మంచినీళ్లు అందించండి.. మహాప్రభో! అంటూ ఖాళీ బిందెలతో గ్రామస్థులు, మహిళలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు.
తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని తెనుగువాడ మహిళలు గురువారం ఖాళీ బిందెలతో కాటారం-మంథని ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చే
Women Protests | కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ , నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి గావినోళ్ల సావిత్రమ్మ, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధు డిమాం�
Women Strike | చేర్యాల, మార్చి 24 : తమ వాడకట్టుకు సీసీ రోడ్డు మంజూరైతే కింది వాడకట్టుకు తరలించుకుపోయారని చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామంలోని 7వ వార్డుకు చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వార్డులోని తమ ప్రాం�