అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మక తాము స్థానిక ఎమ్మెల్యేకు ఓటు గెలిపించుకుంటే.. మళ్లీ ఆయన కాంగ్రెస్లో చేరారని, ఆయనకు ఓటేసి తప్పు చేశామని జగిత్యాల రూరల్ మండలంలోని
నీటి ఎద్దడి తీర్చాలని కోరుతూ ఇందల్వాయి మండలంలోని మెగ్యానాయక్ తండా మహిళలు శనివారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తంచేశారు. తండాలోని దేవిగల్లీలో బోరు మోటరు చెడిపోవడంతో పది రోజులుగా తాము నీటి కోసం తీవ్ర ఇబ్బ�
కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇంటిని తనకు కేటాయించినప్పటికీ మరొకరికి ఇచ్చారంటూ ఓ మహిళ ఇంటి లోపల గడియ పెట్టుకుని నిరసన వ్యక్తం చేసింది.
తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామస్తులు బుధవారం నిరసనకు దిగారు. ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ మహానగరం పరిధిలోని కుంట్లూరు న్యూ జీవీఆర్ కాలనీలో నిహారిక నివాసం ఉంటున్నది. ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నది. గురువారం నిహారిక ఆనంద్నగర్ చౌరస్తా మీదుగా తన ఇద్దరు పిల�
Telangana | ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పల్సి(బీ), కోసాయి గ్రామాల్లో బెల్ట్ షాపులు, కల్లు బట్టీలపై మహిళలు దాడి చేశారు. అక్రమంగా విక్రయిస్తున్న మద్యం, దేశీదారు, కల్తీ కల్లు బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భ�
గృహలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం వివిధ గ్రామాల మహిళలు బైఠాయించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
Afghan women | ఆఫ్ఘనిస్థాన్లో మహిళలపై తాలిబన్ సర్కారు వివక్ష కొనసాగుతూనే ఉన్నది. మహిళలను ఇళ్లకే పరిమితం చేసేలా, వారిని ఇళ్ల నుంచి బయటికి వెళ్లనీయకుండా కొత్తకొత్త నిబంధనలను తీసుకొస్తున్నది. ఆఫ్ఘనిస్థాన్లో మ�
కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర పెంచడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధర పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు చౌరస్తాలో నిరసన చ�
బాల్య వివాహ కేసులకు సంబంధించి కేవలం మగవారిని మాత్రమే అరెస్ట్ చేయడంపై వారి భార్యలు, తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.