కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర పెంచడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధర పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు చౌరస్తాలో నిరసన చ�
బాల్య వివాహ కేసులకు సంబంధించి కేవలం మగవారిని మాత్రమే అరెస్ట్ చేయడంపై వారి భార్యలు, తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.