ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు కరిగిపోయి శరీరానికి అతుక్కు పోయింది. ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర సమీప దిమ్మ గ్రామం లో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష�
పాకిస్థాన్లో ప్రతి రెండు గంటలకు ఒక లైంగికదాడి జరుగుతున్నది. 2017-2021 మధ్య దేశవ్యాప్తంగా 21,900 మందిపై లైంగికదాడి జరిగినట్టు ఓ సర్వేలో తేలింది. దీనిబట్టి ప్రతి రోజు 12 మంది లైంగికదాడికి గురవుతున్నట్టు తెలుస్తున్
Tamil Nadu | మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల యువతిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సేలం జిల్లాలో ఏప్రిల్ నెలలో చోటుచేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. కళాశాలకు వెళ్లిన బాలుడు �
తనకంటే 30 ఏండ్ల చిన్నవాడైన మసాయి తెగకు చెందిన వ్యక్తి కోసం ఓ మహిళ ఏకంగా తన ఇంటి నుంచి 14,400 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన వైనం ఆన్లైన్లో పలువురి దృష్టిని ఆకట్టుకుంది.
64 ఏండ్ల ఓ వృద్ధురాలికి 22 ఏండ్ల ప్రాయంలో అందాల్సిన పోస్ట్ కార్డు ఇప్పుడు చేరుతున్నది. అవును మీరు విన్నది నిజమే. తన చెల్లె 42 ఏండ్ల కింద రాసిన పోస్ట్కార్డు ఇప్పుడు చేతికి అందబోతుందని తెలిసి ఆ డచ్ వృద్ధురాల
బస్స్టాప్లో వేచి ఉన్న మహిళ మెడలోనుంచి రెండు తులాల పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి తెంచుకొని పారిపోయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర�
Lion | మనుషులంటే జంతువులకు కూడా భయమే.. అందుకే సాధ్యమైనంతగా మనుషుల జోలికి రాకుండా దూరంగా ఉంటాయి. ఇక తప్పదు అనుకున్నప్పుడే దాడి చేస్తాయి. ఇదే విషయాన్ిన తనకు దొరికిన ఒక వీడియో చూపిస్తూ చెప్పాడో ఫారెస్ట్ అధికారి.
మహిళ దృష్టిమరల్చి ఏటీఎంలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి నగదు చోరీ చేసిన సంఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మల్కాజిగిరి నివాసి పుష్పలత ఈ నెల 25�
మానసిక సమస్యలతో ఓ యువతి కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ కథనం ప్రకారం.. అబ్దు
యూపీ నేరాలకు అడ్డాగా మారుతోంది. మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. కస్గంజ్ జిల్లాలో జరిగిన తాజా ఘటనలో బహిర్భూమికి వెళ్లిన మహిళ ఆదివారం తెల్లవారుజామున పొలంలో విగతజీవిగా పడిఉండటం