ఓ మహిళపై దాడి ఘటన కలకలం సృష్టించింది. రోజంతా మలుపులు తిరుగుతూ నాటకీయ పరిణామాల మధ్య దాడి ఘటన అవాస్తమని తేలింది. ఈ మేరకు సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఎలాంటి దాడి జరుగలేదని తేలింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ప
పీవీ ఎక్స్ప్రెస్ వే బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను ఆసిఫ్నగర్ ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త కొన్నాళ్ల క్రిత
Panjagutta | పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. విజయ్సింహ అనే వ్యక్తి ఫేస్బుక్ ద్వారా తనకు పరిచయమైన ఓ వివాహిత గొంతును కత్తితో కోశాడు.
జరిగిన దారుణంపై ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వారు చెప్పిన పోలికల ఆధారంగా నిందితుల ఊహా చిత్రాలు గీయించారు. వాటిని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు.
రోడ్డు దాటుతున్న ఓ మహిళను మినీ లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన హయత్నగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్నగర్ డివిజన్ సత్యానగర్ కాలన�
సినిమాల్లో అవకాశం ఇస్తానని నమ్మించి ఓ నిర్మాత తాను మైనర్గా ఉన్నప్పుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తమిళనాడులోని కోయంబత్తూర్ పొల్లాచ్చి పోలీస్ స్టేషన్లో మహిళ (20) ఫిర్యాదు చేసింద
అర్ధరాత్రి వేళ కదులుతున్న రైలులో ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండానే ఓ గర్భిణీకి పురుడు పోసి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడిన హౌస్ సర్జన్ స్వాతిరెడ్డిని పలువురు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
రవీంద్రభారతి ప్రధాన రహదారిపై పోలీసులకు హ్యాండ్ బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగులో లభించిన సమాచారంతో బాధితురాలిని గుర్తించి, ఆమెకు. తిరిగి అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. రవీంద్రభారతి సిగ్నల్ వద్ద రోడ్డ
ఇంట్లో పడున్న డొక్కు కారు ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ కారు లైసెన్స్ ప్లేటు నెంబరుతో ఒక లాటరీ కొన్నదా 43 ఏళ్ల అమెరికా మహిళ. ఫుడ్ స్టాప్ మినీ మార్ట్లో ఆమె కొన్న పిక్-5 లాటరీ నెంబరుకు 50 వేల డాలర్లు తగిలినట్లు