తనకంటే 30 ఏండ్ల చిన్నవాడైన మసాయి తెగకు చెందిన వ్యక్తి కోసం ఓ మహిళ ఏకంగా తన ఇంటి నుంచి 14,400 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన వైనం ఆన్లైన్లో పలువురి దృష్టిని ఆకట్టుకుంది.
64 ఏండ్ల ఓ వృద్ధురాలికి 22 ఏండ్ల ప్రాయంలో అందాల్సిన పోస్ట్ కార్డు ఇప్పుడు చేరుతున్నది. అవును మీరు విన్నది నిజమే. తన చెల్లె 42 ఏండ్ల కింద రాసిన పోస్ట్కార్డు ఇప్పుడు చేతికి అందబోతుందని తెలిసి ఆ డచ్ వృద్ధురాల
బస్స్టాప్లో వేచి ఉన్న మహిళ మెడలోనుంచి రెండు తులాల పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి తెంచుకొని పారిపోయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర�
Lion | మనుషులంటే జంతువులకు కూడా భయమే.. అందుకే సాధ్యమైనంతగా మనుషుల జోలికి రాకుండా దూరంగా ఉంటాయి. ఇక తప్పదు అనుకున్నప్పుడే దాడి చేస్తాయి. ఇదే విషయాన్ిన తనకు దొరికిన ఒక వీడియో చూపిస్తూ చెప్పాడో ఫారెస్ట్ అధికారి.
మహిళ దృష్టిమరల్చి ఏటీఎంలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి నగదు చోరీ చేసిన సంఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మల్కాజిగిరి నివాసి పుష్పలత ఈ నెల 25�
మానసిక సమస్యలతో ఓ యువతి కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ కథనం ప్రకారం.. అబ్దు
యూపీ నేరాలకు అడ్డాగా మారుతోంది. మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. కస్గంజ్ జిల్లాలో జరిగిన తాజా ఘటనలో బహిర్భూమికి వెళ్లిన మహిళ ఆదివారం తెల్లవారుజామున పొలంలో విగతజీవిగా పడిఉండటం
అధికారం తమ చేతుల్లో ఉన్నదని వేధించటం, చెప్పింది చేయకపోతే చంపటం, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వెంటనే దర్యాప్తునకు ఆదేశించటం.. బీజేపీకి ఇది పరిపాటిగా మారిపోయింది. అందుకు తాజాగా ఉత్తరాఖండ్లో చోటుచేసుకొన్న
ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అవమానం పాలయ్యామని కృంగిపోలేదు.. కుటుంబ పరిస్థితులు చూసి మానసిక వొత్తిడికి గురి కాలేదు... ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని ఆందోళన చెందలేదు.. కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి అన్నిత�
ఉత్తరాఖండ్లోని పౌరి గర్హాల్ ప్రైవేట్ రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తూ ఐదు రోజుల నుంచి కనిపించకుండా పోయిన యువతి(19) విగత జీవిగా పడిఉండటం కలకలం రేపింది.