Rajendranagar | నగర పరిధిలోని రాజేంద్రనగర్లో మహిళ కిడ్నాప్ కలకలం సృష్టించింది. చింతల్ మెట్ చౌరస్తా వద్ద గుర్తు తెలియని వ్యక్తి దివ్యాంగురాలిని కిడ్నాప్కు బలవంతంగా ఆటోలో ఎక్కించి, ఆ తర్వాత దాడికి పాల్పడ్డాడు. �
బంగారు నగల కోసం ఒంటరి మహిళను హత్య చేసిన వ్యక్తికి భువనగిరి జిల్లా కోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగారశిక్షతో పాటు, రూ.2వేల జరిమానా విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2016మే మోత్కూరు మండలం పాటిమట్ల గ�
షారుక్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా తెరకెక్కిన పఠాన్ మూవీని విడుదలకు ముందే వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమాలో బేషరం రంగ్ సాంగ్పై పలు సంఘాలు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న�
మండలంలోని జోగాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో బాది హత్యచేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్లపల్లి లింగవ్వ (45)
తాగుడుకు బానిసైన భర్త వేధింపులను తట్టుకోలేక ఇల్లు వదిలిపెట్టి తన మూడేండ్ల కొడుకుతో వచ్చిన ఓ నిండు గర్భిణీ నడిరోడ్డు పక్కనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది
ప్రపంచ రికార్డే లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలంగాణ బిడ్డ పడమటి అన్వితారెడ్డి మరో సాహస యాత్రను విజయవంతంగా పూర్తిచేశారు. అంటార్కిటికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించారు
ఆరు నెలల పసికందును హత్య చేసిన కేసులో ఓ మహిళకు నాంపల్లి క్రిమినల్ కోర్టు జీవిత ఖైదుతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాంరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో వైద్య విద్యార్థిని ఇంటిపై దాడి, కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశంలో టాలెంట్కు ఎలాంటి కొదవ లేదనేందుకు సోషల్ మీడియా సరైన ఉదాహరణగా ముందుకొస్తోంది. మహాబలేశ్వర్ వీధుల్లో ఓ మహిళ లతా మంగేష్కర్ ఆలపించిన సునో సజ్నా పపిహె నేను శ్రావ్యంగా పాడుతున్న వీడియో