మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఘోరం జరిగింది. అమ్మమ్మ వయస్సున్న 58 ఏండ్ల మహిళలపై 16 ఏండ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కొట్టి చంపేశాడు.
ప్రేమిస్తావా.. కోట్ల నష్ట పరిహారం కడతావా? అంటూ కోర్టుకెక్కాడో వన్సైడ్ లవర్. సింగపూర్కు చెందిన కౌషిగన్ అనే వ్యక్తి తన ప్రేమ భావాలను పట్టించుకోకుండా స్నేహితుడి
15 ఏళ్ల బాలుడి కుటుంబంతో కలిసి 32 ఏళ్ల మహిళ కొంతకాలం ఉన్నది. ఈ సందర్భంగా అతడ్ని ఆకట్టుకుని లైంగిక చర్యలకు పాల్పడింది. ఆ బాలుడికి ఖరీదైన మొబైల్ ఫోన్ను బహుమతిగా ఇచ్చింది.
ఇంటి టెర్రస్ నుంచి ఈల వేయడం మహిళ పట్ల లైంగిక వేధింపు కాదని హైకోర్టు తెలిపింది. దంపతులు నమోదు చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇచ్చింది.
డ్రైవింగ్ సీటులో ఉన్న ప్రియాంక కారు నుంచి కిందకు దిగలేదు. పైగా దర్శన్ను కారుతో ఢీకొట్టి డ్రైవ్ చేసింది. దీంతో అతడు ప్రియాంక కారు బానెట్పై ప్రమాదకరంగా వేలాడాడు.
బ్లడ్ రిపోర్ట్ లేదన్న కారణంతో పురిటి నొప్పులు పడుతున్న నిండు గర్భిణీని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకునేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఆసుపత్రి బయటే ఆ మహిళ ప్రసవించింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో�
మండల పరిధిలోని వట్టెం గ్రామంలో మాజీ ప్రియుడితో కలిసి ప్రియుడిని హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వట్టె్ంర గామానికి చెందిన కృష్ణమ్మ వనపర్తి మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన రవితో సహజీవ�
సింహం.. అత్యంత క్రూర మృగం. దీన్ని అడవికి రారాజుగా అభివర్ణిస్తారు. సింహం కంట పడ్డామో అంతే సంగతులు.. బతికి బట్టకట్టడం దాదాపుగా అసాధ్యం. అలాంటి క్రూర మృగాన్ని ఓ మహిళ ఏకంగా ఎత్తుకుని వెళ్లింది. షాకింగ్గా ఉంది �
ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని పంజాబ్కు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు.