మతిమరుపు వ్యాధి డిమెన్షియాతో బాధపడుతున్న వృద్ధురాలు పెంపుడు కుక్కల పట్ల తన ప్రేమను మరిచిపోలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భర్త కళ్లెదుటే 45 ఏళ్ల మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కాగా, కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు తాజాగా
ఆడపిల్లగా పుట్టడమే పాపమైందో ఏమో ఇంకా పాలు కూడా మరువకముందే ఆ పదినెలల పసిపాప ఊపిరి ఆగిపోయింది. వరకట్న కాటుకు తల్లితో పాటు అభంశుభం తెలియని చిన్నారి కూడా అసువులుబాసింది. ఆడపిల్ల పుట్టిందన్న సాకుతో అదనపు కట్
హాస్పిటల్ డాక్టర్లు తొలుత దీనిని లైట్గా తీసుకున్నారు. మామిడి పచ్చడి తినడం వల్ల ఆమె గొంతుకు గాయం అయిన సంగతిని వారు నమ్మలేకపోయారు. సమస్య తీవ్రంగా ఉంటే హాస్పిటల్కు రావాలని చెప్పి పంపారు
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మహిళను నలుగురు యువతులు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఓ ఇన్స్పెక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు �
సంతాన సాఫల్య ప్రక్రియలో భాగంగా తన అండాలను దానం చేసేందుకు వెళ్లిన ఓ యువతి తీవ్ర అస్వస్థత పాలైంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర, జల్నా జిల్లా చందన్జీ�
Halloween | ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా వేడుకల్లో ప్రజల వేషధారణ ఎంతో విభిన్నంగా ఉంటుంది. దెయ్యాలు, భూతాల్లా రెడీ అయ్యి అందరినీ భయపెడుతుంటారు. తాజాగా అలాంటి �
Delhi AIIMS | ప్రమాదంలో గాయపడి ఏడు నెలలుగా అపస్మారకస్థితిలో ఉన్న ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన ఢిల్లీ ఎయిమ్స్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఏనుగులు, మనుషుల మధ్య అనుబంధం చూపే ఎన్నో వీడియోలు ఇంటర్నెట్లో కనిపిస్తుంటాయి. ఇబ్బందికర పరిస్ధితుల్లో చిక్కుకున్న ఏనుగులను మనుషులు కాపాడి ఆపన్న హస్తం అందిస్తుంటారు.