poisonous tea | ఓ ఇల్లాలు చేసిన పొరపాటుతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇద్దరు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొయిన్పురి జిల�
తన తండ్రిపై లూసీ చేసిన ఆరోపణలపై ఫ్రీమాంట్ పోలీసులు దృష్టిసారించారు. బావి ఉన్న ఆ ప్రాంతం వద్దకు జాగిలాలను రప్పించారు. అక్కడ మానవ అవశేషాలున్నట్లు ఆ కుక్కలు పసిగట్టాయి.
Owaisi | కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజాపూర్లో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం నాలుగు
తల వెంట్రుకలు చిక్కులు పడకుండా స్ట్రెయిట్గా ఉండాలని, నిగనిగలాడాలని మహిళలు అనేక రకాల రసాయన ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే, ఇలాంటి హెయిర్ స్ట్రెయిట్నర్ కెమికల్స్తో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ముప్�
ఆయన బీజేపీ మంత్రి.. ప్రజల ఓట్లతో గెలిచిన ఆయన వారి సమస్యలను పరిష్కరించాలి.. ఒకవేళ చేతగాకపోతే తన వల్ల కాదని చెప్పాలి.. అంతేగానీ చెయ్యి చేసుకొనే అధికారం ఉండదు. కానీ, ఓ మహిళపై చేయి చేసుకొన్నాడు. అందరు చూస్తుండగా�
Viral Video | భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో దీపావళి ఒకటి. ప్రస్తుతం ఈ పండగకి మూడు రోజులే సమయం ఉంది. దీంతో ప్రజలు తమ ఇళ్లను అందంగా అలంకరించుకోవడం ప్రారంభించేశారు. ఇందులో భాగంగా ఇంటిని శుభ్రం చేసుకునే ప
Viral Video | ఛత్తీస్గఢ్లో నిర్ఘాంతపోయే ఘటన ఒకటి చోటు చేసుకుంది. కూలర్ ఎందుకు ఆఫ్ చేశావని అడిగినందుకు ఓ వ్యక్తిని మహిళ చెప్పుతో కొట్టింది. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ మెడికల్ కళాశాలలో చోటు చేసుకుంద�
తంగెడుపల్లిలో జరిగిన ప్రచారంలో రాజగోపాల్రెడ్డికి స్థానిక గ్రామస్థురాలు సత్తెమ్మ చుక్కలు చూపించింది. ఆమె అడిగిన ప్రశ్నలకు కంగుతిని అసహనంతో కారెక్కి వెళ్లిపోయారు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది
ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు కరిగిపోయి శరీరానికి అతుక్కు పోయింది. ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర సమీప దిమ్మ గ్రామం లో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష�
పాకిస్థాన్లో ప్రతి రెండు గంటలకు ఒక లైంగికదాడి జరుగుతున్నది. 2017-2021 మధ్య దేశవ్యాప్తంగా 21,900 మందిపై లైంగికదాడి జరిగినట్టు ఓ సర్వేలో తేలింది. దీనిబట్టి ప్రతి రోజు 12 మంది లైంగికదాడికి గురవుతున్నట్టు తెలుస్తున్
Tamil Nadu | మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల యువతిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సేలం జిల్లాలో ఏప్రిల్ నెలలో చోటుచేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. కళాశాలకు వెళ్లిన బాలుడు �