సిరిసిల్ల నేతన్న నైపుణ్యానికి అమెరికాకు చెందిన చేనేత పరిశోధకురాలు కైరా జాఫ్పీ అబ్బురపడ్డారు. ‘వాట్ ఏ సర్ప్రైజ్' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాంట్తో ఆసియా దేశాల్లో చేన�
ఏడాది వయసులో పోలియో బారినపడ్డారు. ప్రతి వేసవిలో ఒక ఆపరేషన్. పదహారేండ్లు వచ్చేసరికి మొత్తం ఎనిమిది శస్త్ర చికిత్సలు. అయినా కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసం సడలలేదు. నటిగా, గాయనిగా, సామాజిక సేవకురాలిగా.. తన ప్రతి�
సముద్రంలో పోగొట్టుకున్న ఫోన్ ఏడాది తర్వాత పనిచేస్తుందని ఎవరూ ఊహించరు. అయితే హ్యాంప్షైర్కు చెందిన మహిళ 465 రోజుల కిందట సముద్రంలో తన ఐఫోన్ను పోగొట్టుకుని ఇటీవల ఆ ఫోన్ను వర్కింగ్ కండిషన్ల�
‘మా ఉత్తరప్రదేశ్ల ఇట్లాంటి వైద్య సేవలు లేవు. ఇక్కడ ప్రభుత్వ దవాఖానల అన్ని పరీక్షలు ఉచితంగా చేసి, మందులు ఇస్తున్నరు’ అని ఉత్తరప్రదేశ్ నుంచి ఉపాధి కోసం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి వచ్చిన గర్�
భారత సంతతికి చెందిన నూర్ ఇనాయత్ ఖాన్ రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం తరఫున గూఢచారిణిగా పనిచేశారు. తొలి మహిళా వైర్లెస్ రేడియో ఆపరేటర్గానూ చరిత్రలో నిలిచిపోయారు. హిట్లర్ నాయకత్వంలో నాజీ
సునీతా దేవి ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ముజఫర్పూర్లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె రెండు కిడ్నీలను తొలగించి చోరి చేసినట్లు తెలిసి షాక
మతిమరుపు వ్యాధి డిమెన్షియాతో బాధపడుతున్న వృద్ధురాలు పెంపుడు కుక్కల పట్ల తన ప్రేమను మరిచిపోలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భర్త కళ్లెదుటే 45 ఏళ్ల మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కాగా, కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు తాజాగా