అధికారం తమ చేతుల్లో ఉన్నదని వేధించటం, చెప్పింది చేయకపోతే చంపటం, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వెంటనే దర్యాప్తునకు ఆదేశించటం.. బీజేపీకి ఇది పరిపాటిగా మారిపోయింది. అందుకు తాజాగా ఉత్తరాఖండ్లో చోటుచేసుకొన్న
ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అవమానం పాలయ్యామని కృంగిపోలేదు.. కుటుంబ పరిస్థితులు చూసి మానసిక వొత్తిడికి గురి కాలేదు... ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని ఆందోళన చెందలేదు.. కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి అన్నిత�
ఉత్తరాఖండ్లోని పౌరి గర్హాల్ ప్రైవేట్ రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తూ ఐదు రోజుల నుంచి కనిపించకుండా పోయిన యువతి(19) విగత జీవిగా పడిఉండటం కలకలం రేపింది.
ఓ మహిళపై దాడి ఘటన కలకలం సృష్టించింది. రోజంతా మలుపులు తిరుగుతూ నాటకీయ పరిణామాల మధ్య దాడి ఘటన అవాస్తమని తేలింది. ఈ మేరకు సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఎలాంటి దాడి జరుగలేదని తేలింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ప
పీవీ ఎక్స్ప్రెస్ వే బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను ఆసిఫ్నగర్ ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త కొన్నాళ్ల క్రిత
Panjagutta | పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. విజయ్సింహ అనే వ్యక్తి ఫేస్బుక్ ద్వారా తనకు పరిచయమైన ఓ వివాహిత గొంతును కత్తితో కోశాడు.
జరిగిన దారుణంపై ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వారు చెప్పిన పోలికల ఆధారంగా నిందితుల ఊహా చిత్రాలు గీయించారు. వాటిని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు.
రోడ్డు దాటుతున్న ఓ మహిళను మినీ లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన హయత్నగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్నగర్ డివిజన్ సత్యానగర్ కాలన�
సినిమాల్లో అవకాశం ఇస్తానని నమ్మించి ఓ నిర్మాత తాను మైనర్గా ఉన్నప్పుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తమిళనాడులోని కోయంబత్తూర్ పొల్లాచ్చి పోలీస్ స్టేషన్లో మహిళ (20) ఫిర్యాదు చేసింద
అర్ధరాత్రి వేళ కదులుతున్న రైలులో ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండానే ఓ గర్భిణీకి పురుడు పోసి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడిన హౌస్ సర్జన్ స్వాతిరెడ్డిని పలువురు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.