Heartbreaking Video | ఒక మహిళ తన పెంపుడు కుక్కను రోడ్డుపై వదిలేసింది. దీంతో ఒక్కసారిగా ఒంటరిదైన ఆ కుక్క దిక్కుతోచక తన యజమానురాలి కోసం అక్కడ వెతుకుతుంది. హృదయ విదారకరమైన ఈ వీడియో క్లిప్ (Heartbreaking Video) సోషల్ మీడియాలో వైరల్ �
Acid Attack | దామ్రుధర్ బాఘేల్కు 19 ఏళ్ల యువతితో పెళ్లి జరుగుతున్నది. ఇంతలో పెళ్లి వేదిక ప్రాంతంలో కరెంట్ పోయింది. ఈ సందర్భంగా వరుడు దామ్రుధర్ బాఘేల్పై యాసిడ్ దాడి (Acid Attack) జరిగింది. దీంతో అతడితోపాటు వధువు, పెళ్లి
Poisoned Ice Cream | ఒక మహిళ తన మేనల్లుడైన 12 ఏళ్ల అహ్మద్ హసన్ రిఫాయికి విషం కలిపిన ఐస్క్రీమ్ ఇచ్చింది. అది తిన్న ఆ బాలుడు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ మరునాడు చ�
పెన్షన్ కోసం విరిగిన కుర్చీ సాయంతో చెప్పుల్లేకుండా కిలోమీటర్ల దూరం నడిచిన వృద్ధురాలు (70) తీరా బ్యాంకుకు వెళ్లినా పెన్షన్ సొమ్ము విత్డ్రా చేసుకోలేకపోయింది. ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్�
ఆ ఇద్దరూ జిగిరీ దోస్తులు. శ్వేత సుబ్బయ్య ఫిట్నెస్ కోచ్ అయితే, తన్వి హన్స్ ఫుట్బాల్ క్రీడాకారిణి. ఏడెనిమిదేండ్ల క్రితం ఎవరో తన్విని.. మూడుపదుల వయసు మహిళల కోసం ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించమని అడ�
అంతసేపు తోటి మిత్రులతో కలిసి సరదాగా గడిపిన చిన్నారుల జీవితాల్లో విషాదం చోటు చేసుకున్నది. మేకలు కాసేందుకు వెళ్తున్న సురేఖ(28)తో కలిసి ఆమె కొడుకు విజయ్ (8), అక్క కూతుళ్లు లఖిత(7), మమతతోపాటు ఇంటి సమీపంలోని వెంకట�
ఔటర్రింగ్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణలో నేరస్తుడిని ఆరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. శంషాబాద్ ఏసీపీ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం..
ఇంటా, బయట వేధింపులు.. లైంగిక దాడులు, ఇతర సామాజిక సమస్యలతో బాధపడే మహిళలకు జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రం అండగా నిలుస్తున్నది. పసి పాప నుంచి 60 ఏండ్ల వృద్ధురాలి వరకు సమస్యల్లో చికుకున్న వారిని మేమున్నామంటూ అక
Hyderabad | హైదరాబాద్ (Hyderabad) శివారు రాజేంద్రనగర్ (Rajendranagar)లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపైకి వచ్చిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ (kerosene) పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.
బీజేపీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వర్గీయ మహిళల వస్ర్తధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. డర్టీ డ్రెస్సులు వేసుకొనే బాలికలు, మహిళలు అందరూ తన కంటికి శూర్పనఖలా కనిపిస్తారని అన్నారు.
రైలు కిందపడి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జడ్చర్ల మండలం గొల్లపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే ఎస్సై అ క్బర్ కథనం ప్రకారం.. బాలానగర్కు చెందిన సిం ధు(24) పోలేపల్లి సెజ్లోని హెటిరో కంప�