Crime news | క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. భర్త తిట్టాడని భార్య, భార్య కాపురానికి రావడం లేదని భర్త, అత్తింటి వారు
Durgam Cheruvu Cable | హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు వద్ద విషాదం నెలకొంది. కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అప్రమత్తమైన లేక్ పోలీసులు.. యువతి మృతదేహం కోసం గాలిస్తున్నారు. యువత�
Woman Suicide | రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. అలాంటి కుటుంబంపై కరోనా విరుచుకుపడింది. అత్తను, భర్తను కరోనా బలి తీసుకుంది. ఇక కోడలు, ఆమె కూతురు పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబ పో�
హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్గూడలో విషాదం చోటు చేసుకుంది. వివాహిత నాగలతా రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. సుధీర్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని ఆమె సూసైడ్నోట్లో ప�
హైదరాబాద్ : భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సరూర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో శనివారం చోటు చేసుకుంది. ఏడేండ్ల క్రితం శ్రీ�
హైదరాబాద్ : ఓ గుర్తు తెలియని మహిళ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ బృం�
మెదక్ : భర్తతో పాటు అత్తమామల వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తుప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. దొంతి దివ్య(24) అనే మహిళను తన భర
హైదరాబాద్ : బిడ్డను మంచిగా చదివించాలని తల్లిదండ్రుల తాపత్రయం.. కానీ ఆమెకేమో ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయడం ఇష్టం. తమ మాట కూతురు వినట్లేదని మానసికంగా కుంగిపోయిన ఓ తల్లి.. చేసేదేమీ లేక తనువు చాలి�
బండ్లగూడ : భర్త వేదింపులు భరించ లేక మహిళ అత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం…రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని