బండ్లగూడ : భర్త వేదింపులు భరించ లేక మహిళ అత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం…రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని
బండ్లగూడ: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను సరిగా చూసుకోవడం లేదని భర్తకు వీడియో కాల్ చేసి ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఇన్స్పెక్�
Cell Phone | ఫోన్ కోసం అత్తతో గొడవ పడిన ఓ కోడలు.. తీవ్ర మనస్తాపానికి గురై తన ఇద్దరు పిల్లల్ని బావిలో తోసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్లో ఆదివారం చోటు చేసుకోగా ఆ�
జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం కిష్టంపేటలో విషాద సంఘటన చోటుచేసుకుంది. లావణ్య అనే ఓ మహిళ తన ఇద్దరు కొడుకులతో సహా బావిలో దూకింది. ఈ ఘటనలో లావణ్య, ఆమె పెద్ద కుమారుడు గణేశ్(9) మృతిచెందగా చిన్న కొడుకు హర్ష�
వరకట్నం | వరకట్నం వేధింపులు భరించలేక ఓ మహిళ(29) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు
అనుమానాస్పదంగా వివాహిత మృతి | వివాహిత ఇంట్లో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. విజయవాడలోని మాచవరం ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
బంజారాహిల్స్, మే 15: ఏడాది కాలంగా పెండ్లి సంబంధాలు చూస్తున్నా .. కుదరకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడ సమ�