Woman Suicide | తాడువాయి మండలం కాళోజివాడి గ్రామ వాసి సాయవ్వ (58) అనే మహిళ కడుపునొప్పి భరించలేక గ్రామ శివారు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ కొండల్ రెడ్డి తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో చాదర్ఘాట్ బ్రిడ్జి పైనుంచి దూకి గుర్తు తెలియని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ చంద్రకుమార్ కథనం ప్రకారం.. సుమారు (42) ఏం�
భర్త, అత్తామామలు పెడుతున్న వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పి.నరేందర్ కథనం ప్రకారం.. పద్మశాలిపు�
HYDRAA | కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా హడల్కి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కూకట్పల్లి యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
పుట్టినరోజు ఆ ఇల్లాలుకు చివరి రోజుగా మారింది. పుట్టిన రోజున అత్తగారింట్లో ఉదయం నుంచి సరదాగా ఉన్న ఆ మహిళ మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. వివరాలు.. దుబ్బాక మండలం గ�
వివాహేతర సంబంధాలు పలువురి జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఊహించని పరిణామాలకు, దారుణాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Bhavani Nagar | సికింద్రాబాద్ పరిధిలోని భవానీనగర్లో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను విజయలక్ష్మి, కుమార్తెలు చంద్రకళ, సౌజన్యగా గుర్తించార�
Nizamabad | ఆమె అతడిని నమ్మింది. మనసారా ప్రేమించింది. ప్రియుడు ఓ మోసగాడు అని గ్రహించలేకపోయింది. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ముఖం చాటేస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్
Crime news | కొందరు సున్నిత మనస్కులు చాలా చిన్న కారణాలకే తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా కేంద్రంలో జరిగింది. భర్త బ్యూటీపార్లర్�
మానకొండూర్ కాల్పుల ఘటనలో మిస్టరీ వీడడంలేదు. గోదావరిఖనికి చెందిన సాయితేజ, రౌడీషీటర్ అరుణ్కు మధ్య గల పాతకక్షలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం రాత్ర�
Crime news | క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. భర్త తిట్టాడని భార్య, భార్య కాపురానికి రావడం లేదని భర్త, అత్తింటి వారు
Durgam Cheruvu Cable | హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు వద్ద విషాదం నెలకొంది. కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అప్రమత్తమైన లేక్ పోలీసులు.. యువతి మృతదేహం కోసం గాలిస్తున్నారు. యువత�