మహిళ ఆత్మహత్య కేసులో ఆమె భర్త, అత్త, మామ, ఆడపడుచులకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టు రద్దుచేసింది. మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె వేధింపులకు గురైనట్టు పోలీసులు ఆధారాలు చూపలేదని తె�
బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో అధికార బీజేపీ నేత కుమారుడొకరు తనపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ ఒక మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. బీజేపీ నేత కుమారుడు, శివపూరి మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలు గాయత్�
వేధింపులు తాళలేక మనస్థాపం చెంది వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో చోటుచేసుకుంది.
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన భూదాన్ పోచంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం పట్టణ కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన రామస్వామి అనిల్ రెడ్డి, అక్షయ దంపతులు.
Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో విషాదం నెలకొంది. ఓ పీజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీలోని సౌత్ క్యాంపస్లో ఈఘటన చోటు చేసుకుంది.
తాను వివాహం చేసుకోవాలని అనుకున్న యువతి ఆత్మహత్యకు పాల్పడటంతో, అంత్యక్రియలకు కొద్ది గంటల ముందు కాబోయే భర్త ఆమెను వివాహం చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని నేతాజీ చౌరస్తా సమీపంలోని బొవెలకుంట రహదారి పక్కన 3 అంతస్తుల భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. జడ్చర్ల సీఐ కమలాకర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.