Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో విషాదం నెలకొంది. ఓ పీజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీలోని సౌత్ క్యాంపస్లో ఈఘటన చోటు చేసుకుంది.
తాను వివాహం చేసుకోవాలని అనుకున్న యువతి ఆత్మహత్యకు పాల్పడటంతో, అంత్యక్రియలకు కొద్ది గంటల ముందు కాబోయే భర్త ఆమెను వివాహం చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని నేతాజీ చౌరస్తా సమీపంలోని బొవెలకుంట రహదారి పక్కన 3 అంతస్తుల భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. జడ్చర్ల సీఐ కమలాకర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Woman Suicide | తాడువాయి మండలం కాళోజివాడి గ్రామ వాసి సాయవ్వ (58) అనే మహిళ కడుపునొప్పి భరించలేక గ్రామ శివారు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ కొండల్ రెడ్డి తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో చాదర్ఘాట్ బ్రిడ్జి పైనుంచి దూకి గుర్తు తెలియని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ చంద్రకుమార్ కథనం ప్రకారం.. సుమారు (42) ఏం�
భర్త, అత్తామామలు పెడుతున్న వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పి.నరేందర్ కథనం ప్రకారం.. పద్మశాలిపు�