బంగీ జంప్ నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ యువతి ప్రాణాలను బలిగొన్నది. తాడు కట్టకుండానే యువతిని 130 అడుగుల ఎత్తు నుంచి విసిరివేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్లో శనివారం ఈ ఘటన జరిగింది. మృతురాలిని మరియా �
వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో ఓ మహిళ తీవ్ర గాయాలపాలై మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకున్నది.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్తాండాలో గుగులోతు మీనాక్షి(30) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మీనాక్షికి అదే గ్రామానికి చెందిన శివాజీతో 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వారికి ఇద్ద�
నీటి సంపులో పడి ఓ మహిళ మృతి చెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పేంతల నాగరాణి (46) గత సంవత్సరం నుండి అనారోగ్యంతో బాధపడుతూ..
నల్లగొండ బస్టాండ్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఎలక్ట్రిక్ బస్సు వెనుక నుండి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మునుగోడు మండలం సింగారం గ్రామానిక�
సిటి స్కాన్ కోసం వచ్చిన మహిళకు అధిక డోస్ ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ల్యాబ్ టెక్నిషియన్స్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేపీహెచ్�