ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్తాండాలో గుగులోతు మీనాక్షి(30) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మీనాక్షికి అదే గ్రామానికి చెందిన శివాజీతో 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వారికి ఇద్ద�
నీటి సంపులో పడి ఓ మహిళ మృతి చెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పేంతల నాగరాణి (46) గత సంవత్సరం నుండి అనారోగ్యంతో బాధపడుతూ..
నల్లగొండ బస్టాండ్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఎలక్ట్రిక్ బస్సు వెనుక నుండి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మునుగోడు మండలం సింగారం గ్రామానిక�
సిటి స్కాన్ కోసం వచ్చిన మహిళకు అధిక డోస్ ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ల్యాబ్ టెక్నిషియన్స్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేపీహెచ్�
సర్పంచ్ స్థా నానికి పోటీ చేసిన త మ్ముడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక మహిళ మృ తిచెందింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. గంభీర్పూర్కు చెందిన పో�
వెనుకనుండి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. టిప్పర్లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సూరారం పోలీ�