రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతామని నోటీసులు అందజేయడంతో ఆందోళనకు గురైన మహిళ గుండెపోటుతో మృతి చెందింది. ఈ సంఘటన చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
డ్డు పక్కన వేసిన చెత్తాచెదారం ఓ గుర్తు తెలియని మహిళ మృతికి కారణమైంది. గ్రామస్తులు రహదారుల వెంట వెళ్లే ప్రయాణికులు తమ చెత్త చెదరన్నంత రోడ్ల పక్కన వేస్తూ కంపు చేస్తున్నారు.
బంగీ జంప్ నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ యువతి ప్రాణాలను బలిగొన్నది. తాడు కట్టకుండానే యువతిని 130 అడుగుల ఎత్తు నుంచి విసిరివేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్లో శనివారం ఈ ఘటన జరిగింది. మృతురాలిని మరియా �
వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో ఓ మహిళ తీవ్ర గాయాలపాలై మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకున్నది.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్తాండాలో గుగులోతు మీనాక్షి(30) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మీనాక్షికి అదే గ్రామానికి చెందిన శివాజీతో 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వారికి ఇద్ద�
నీటి సంపులో పడి ఓ మహిళ మృతి చెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పేంతల నాగరాణి (46) గత సంవత్సరం నుండి అనారోగ్యంతో బాధపడుతూ..