నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్కు చెందిన రుషిత(25) బతుకమ్మ ఆడుతూ అస్వస్థతకు గురై మృతి చెందింది. శనివారం రాత్రి గ్రా మంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె
బతుకమ్మ ఆడుతున్న ఓ మహిళ డీజే సౌండ్ కారణంగా గుండెపోటుతో మృతిచెందింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. స్థానిక బంగల్పేట్ కాలనీలో శనివారం బతుకమ్మ ఆడుతూ బిట్లింగ్ భాగ్యలక్ష్మి (56) అస్వస�
వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి మరణించడాన్ని జీర్ణించుకోలేని ఓ కొడుకు వినియోగదారుల ఫోరం కోర్టును ఆశ్రయించాడు. అక్కడ న్యాయం పొంది, తనలా ఇతరులు మోసపొద్దని సమాజానికి తెలియజేశారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ చనిపోయింది. చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ బ్రహ్మ మురారి తెలిపిన కథనం ప్రకారం నాంపల్లి రెడ్ హిల్స్కు చెందిన సింధూ సూర్యన్ (45) బుధవారం ఉదయం నల్గొండ ఎక్స్రోడ్స్ ఫ్లై ఓవర్ వద్ద
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జవహర్నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉండే తాడికొండ సమ్మక్క అంబేద్కర్ సెంటర్లో పండ్ల దుకాణం నడిపేది. భర్త కొన్నేళ్ల క్రితమే కాలం చేయగా, కూతురు కల్పనను గణపురం మండలం పరశ�
కల్లు తాగి మహిళ మృతి చెందిన ఘటన కొల్లాపూర్ మండలం ఎన్మన్బెట్లలో ఆదివారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్బెట్ల గ్రా మానికి చెందిన మరాఠి మంగమ్మ (45) ఆది
మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ గ్రామ పురవీధుల్లో ఎదురుగా వస్తున్న వారిని ఢీ కొడుతూ ప్రహరీలను కూలగొడుతూ భీభత్సం సృష్టించిన ఘటనపై సోమవారం రాత్రి పోల్కంపల్లిలో చోటు చేసుకున్నది. ఎస్సైతోపాటు, గ్రామస్తులు త�
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకున్నది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు గురువారం దవాఖాన ఎదుట ప్రధాన రహదారి