నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం చిరు జల్లులు కురిశాయి. 5 గంటల సమయంలో వాతావరణం కాస్త చల్లబడి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. గత రెండు వారాలుగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు
మండలంలోని మాదా రం సమీపంలోని కొండపై ఉన్న తిరుమలనాథస్వామి కోనేరులో ఓ మహిళ పడి మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున వెలుగులోకి వ చ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బుద్ధారం గ్రామానికి చెందిన బాలమణి (
Road accident | రోడ్డు ప్రమాదంలో(Road accident) ఓ మహిళ మరణించిన(Woman died) విషాదకర సంఘటన సరూర్నగర్(Saroornagar) పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Diarrhea | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నగరంలో డయేరియా విజృంభించింది. శారదా కాలనీలో కలుషితమైన మున్సిపల్ నీళ్లు తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో పద్మ అనే మహిళ మృతి చెందింది. మరో 10 మంది జీజీహెచ�
Shamshabad | వైద్యుల(Doctors) నిర్లక్ష్యంతోనే మహిళ మృతి(Woman died) చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు దవాఖాన ఎదుట ఆందోళనకు దిగిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణం(Shamshabad)లో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరా�
కాజీపేట పట్టణం దర్గా రోడ్డులో కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మహిళ మృతిచెందింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫాతిమానగర్ శౌరీనగర్లో గేదె కవిత(39) -జోసెఫ్రెడ్డి, ఇద్దరు ఆడ పిల్లలతో నివాసముంట�
Road accident | రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఇబ్రహీంపట�
విద్యుత్ షాక్కు గురైన బాలికను రక్షించే ప్రయత్నం చేసిన ఓ మహిళ మృతి చెందిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, స�
వడ్లు తూర్పారపడుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఫ్యాన్లో పడి మహిళ మృతిచెందింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామంలో గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్�
Brain stroke | ఇటీవల ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయి. అప్పటి వరకు కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల మధ్య సంతోషంగా ఉన్న వారంతా ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలున్నాయి. వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన �
కదులుతున్న రైలు నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు ఓ మహిళ రైలు కింద పడి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ ఎం.శ్రీను తెలిపిన వివరాల ప్రకారం... శాయంపేట, హన్మక�