అపరిశుభ్రమైన వాతావరణంలో కల్తీ పదార్థాలతో తయారు చేసిన మోమోస్ తిని ఓ మహిళ మృతిచెందగా, సుమారు 100 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
Mulugu | ఓ ఆర్ఎంపీ డాక్టర్(RMP )తాహతుకు మించి వైద్యం అందించడంతో ఆరోగ్యం విషమించి మహిళ మృతి(Woman died) చెందిన ఘటన ములుగు జిల్లా(Mulugu) తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది.
Snake bite | జగిత్యాల జిల్లాలో(Jagityala district) విషాదం చోటు చేసుకుంది. పాము కాటుకు(Snake bite) గురై ఓ మహిళ మృతి చెందింది(Woman died). ఈ విషాదకర సంఘటన కథలాపూర్ మండలం తాండ్రల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Khammam | వైద్యం వికటించి ఓ మహిళ మృతి(Woman died) చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మంలో (Khammam) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కుర్యావుల సైదమ్మ అనే మహిళ చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరింది.
Nirmal | నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లి ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లా ధర్మార గ్రామానికి చెందిన జయ(45) అనే మహిళ బాసర(Basara) గోదావరి(Godavari river) మొదటి ఘాట్ వ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన రేణుకుంట్ల సారమ్మ (56) జ్వరంతో మరణించారు. సారమ్మకు శుక్రవారం జ్వరం రావడంతో పరకాలలోని ఓ దవాఖానలో చేర్పించారు.
ఛాతి నొప్పి రావడంతో ఓ మహిళ ఆర్ఎంపీ వద్దకు వెళ్లగా.. జ్వరానికి సంబంధించిన చికిత్స అందించాడు. ఓవర్ డోస్తో మందులు ఇవ్వడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన ములుగు జిల్లా ములుగు మండలం అబ్బాపురం గ్రామంలో ఆలస్యంగా వ�
పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను నిలదీయడంతో.. పథకం ప్రకారం భార్యకు కల్లు తాగించి హత్య చేశాడు. ఈ ఘటన శనివారం రాత్రి సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో చోటు చేసుకుంది.
AP Rains | ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. నంద్యాల జిల్లాలో మిద్దెకూలి మహిళ (Women) మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది.
Mulugu | ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని నార్లాపురం గ్రామ సమీపంలోని తక్కళ్లపాడు గొత్తికోయగూడెంలో కోరం మంగమ్మ(35) అనుమానాస్పదంగా(Suspicious condition) గురువారం మృతి(Woman died) చెందింది. ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాలు ఇల
Road accident | బైక్ను లారీ(Lorry) ఢీకొట్టడంతో(Road accident) ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా(Rangareddy) కొత్తూరు పోలీస్ స్టేసన్ పరిధిలోని వై జంక్షన్ సమీపంలో శుక్రవారం జరిగింది. కొత్తూరు సీఐ నరసింహారావు వివరాల ప్ర
BS Yediyurappa | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఓ మహిళ లైంగిక దాడి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిబ్రవరిలో యడ్యూరప్ప తన కూతురుని లైంగికంగా వేధిండాని ఆరోపించింది. ఈ ఆరోపణలతో మార్చి 14న బెంగళూరులోని సదాశివన
మహిళలకు ఉచిత బస్సు పథకంతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ మహిళ బస్సులో చోటులేక ఫుట్బోర్డుపై నిలబడటంతో ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నది.
మహాత్మాగాంధీ బస్టాండు (ఎంజీబీఎస్) లో ఓ మహిళ మృతి చెందింది. ప్రయాణికులు గమనించి ఆర్టీసీ అధికారులకు సమాచారమిచ్చారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.