Crime news | విద్యుత్ షాక్తో ఓ వివాహిత మృత్యువాత పడింది. ఈ విషాదకర సంఘటన మెట్పల్లి మండలం వెల్లుల్లలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ బైక్ను ఢీ కొట్టడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చో
విజయవాడ పాత ప్రభుత్వ దవాఖానాలో దారుణం చోటుచేసుకున్నది. వైద్యం పొందుతూ బాలింత నీరజ చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతి చెందిందంటూ యువతి తల్లిదండ్రులు...
గురుగ్రామ్: ఫ్లైఓవర్ పైనుంచి కిందకు దూకి ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హర్యానాలోని గురుగ్రామ్లో శనివారం ఈ ఘటన జరిగింది. ఎంఎస్సీ చదువుతున్న మహిళ శనివారం సాయంత్రం స్కూటీపై రాజీవ్ చౌక్ ఫ్లై ఓవ�
Bike accident | న్యాల్కల్ మండలంలోని బసంత్పూర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్టు హద్నూర్ ఎస్ఐ వినయ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని గోడంపల�
Crime News | ప్రతిరోజూ కూరగాయలు తీసుకొచ్చే కుర్రాడు.. ఆ రోజు కూడా ఇంటికొచ్చాడు. దీంతో తలుపులు తీసిందా 79 సంవత్సరాల వృద్ధురాలు. అలా తీయడమే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది.
Woman was killed: రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ జిల్లాలో దారుణం జరిగింది. తన లైంగిక కోరిక తీర్చలేదని ఓ యువకుడు వివాహిత మహిళను హత్యచేశాడు. ఆపై పారిపోకుండా ఆమె మృతదేహాన్ని కౌగిలించుకుని పడుకున్నాడు. అహోర్ ప
అశ్వారావుపేట: పాము కాటుకు గురై మహిళ మృతి చెందింది. అశ్వారావుపేట మండలంలోని గుర్రాల చెరువు గ్రామానికి చెందిన అలా లక్ష్మీ (45) పొలంలో పశువులను మేపేందుకు వెళ్ళింది. ఆమె పొదల వద్ద కూర్చొని ఉండగా పొదల్లో నుంచి బయ
Mumbai brutality: ముంబైలో అత్యాచారానికి గురై, అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం మరణించింది. ఓ 34 ఏండ్ల మహిళపై
Monkeys attack: కోతుల దాడిలో ( Monkeys attack ) ఓ బీజేపీ నాయకుడి భార్య మృతిచెందింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని తంగాళ్లపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం వైష్ణవి అనే వివాహిత ఇంట్లో కరెంట్ హీటర్ పెడుతుండగా విద్యుత్ఘాతానికి గు�
కరీంనగర్ : జిల్లాలోని వీణవంక మండలం బొంతుపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాగ్యమ్మ(45) అనే మహిళ పిడుగుపాటుకు గురై మృతి చెందింది. వరి నాటు వేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో