కారు పల్టీ | అదుపుతప్పి కారు పల్టీకొట్టడంతో మహిళ మృతి చెందింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ వద్ద కాంక్రీట్ మిక్సర్ లారీ బీభత్సం సృష్టి
ఆటోను ఢీకొట్టిన లారీ | కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా.. మరో ఏడుగురికి తీవ్రగ
కరోనా పరీక్ష చేయించుకునేందుకు వెళ్తూ | వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ మండలం కేంద్రంలో విషాద ఘటన జరిగింది. కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు బయల్దేరిన మహిళ దారిలోనే మృతి చెందింది.
ఆగి ఉన్న కారును ఢీకొట్టిన కారు | రోడ్డు వెంట ఆగి ఉన్న కారును వేగంగా వెళ్తున్న మరో కారు అదుపుతప్పి వెనుక నుంచి ఢీకొట్టడంతో మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మందికి గాయాలయ్యాయి.