Woman died | మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన బెంగళూరు మహిళ (Bengalore woman) మరణించింది. ఆదివారం సౌపర్ణిక నది (Souparnika river) లో ఆమె మృతదేహం దొరికింది.
Woman died | ఆమె మద్యానికి బానిసైన భర్తతో వేగలేక అతడిని వదిలేసి పుట్టింటికి వెళ్లింది. అక్కడ తల్లికి భారం కాకూడదని భావించి ఉపాధి కోసం విదేశాలకు పోయింది. పరాయి దేశంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అక్కడ
Woman died | ఇంటి సమీపంలో ఆమెపై చెట్టుకొమ్మ విరిగిపడింది. ఈ ఘటనలో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. దాంతో ఆమెను ఆస్పత్రి (Hospital) కి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ (Ambulance) లో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో భారీగా ట్రాఫిక్ జామ్ (Tra
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ ఓ ద్విచక్రవాహనదారుడిని లిప్ట్ అడగడమే ఆ అంగన్ వాడీ టీచర్ పాలిట శాపమైంది. అతడ బైకును వేరేదారికి మళ్లించడంతో భయపడి కిందకు దూకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో
జ్వరంతో వివాహిత మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ములుగు మండలం రాయినిగూడెంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి బం ధువుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మడిపోజు స్ర వంతి (20) భర్త బాలుతో కలిసి హైదరాబాద్లో ఉంటున్�
Road Accident | చంచల్గూడ చౌరస్తా వద్ద రాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అతివేగంగా వచ్చిన ఓ కారు మలుపు వద్ద బైక్ను ఢీకొట్టింది.
Woman died | ఏలూరు (Eluru town) లోని సుష్మితా డయాగ్నస్టిక్ సెంటర్ (Sushmita Diagnostic Centre) లో ఘోరం జరిగింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.
అనుమానాస్పదంగా మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని మహదేవునిపేటలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మహదేవునిపేటకు చెందిన యాదమ్మ(55)కు కరుణాకర్, పరమేశ్ ఇద్దరు సంతానం. చిన్న కుమారుడు హైదరాబాద్�
మత్తు మందు వికటించి మహిళ మృతిచెందిన ఘ టన జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. అయిజకు చెం దిన కవిత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో గత నెల 26న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్ల�
అశాంతితో రగులుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ టీచర్, ముగ్గురు పిల్లల తల్లి అయిన హ్మార్ జాతికి చెందిన ఒక మహిళను సాయుధులైన కొందరు దుండగులు అత్యాచారం జరిపి సజీవ దహనం చే
రేబిస్ వ్యాక్సిన్ వికటించి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మంజూర్నగర్కు చెందిన గరిసెల రజిత(37) మృతి చెందింది. మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రజితకు 20 రోజుల క్రితం కుక్క కరవగా వెంటన�