పొగమంచు అందాలు జనగామ జిల్లాలో కనువిందు చేశాయి. సోమవారం తెల్లవారుజామున వరంగల్-హైదరాబాద్ హైవేపై పరుచుకున్న మంచుదుప్పటి చూపరులకు ఆహ్లాదం కలిగించింది. దానికి తోడు చిన్నగా తుంపర్లు కూడా పడి ఉదయం పూట ఆ దార�
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగినా రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. గత వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులున్నా చలి తీవ్రత తగ్గడం లేదు.
వణికించే చలితో చర్మం పొడిబారడం వంటి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనుకుంటే పొరపాటే. ప్రాణాలను హరించే గుండె సమస్యలు కూడా ఈ చలికాలంలో ముదురుతాయని వైద్యులుహెచ్చరిస్తున్నారు.
సూర్యుడు ప్రతి నెలా ఒక్కోరాశిలో సంచరిస్తూ ఉంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఉండే రాశిని బట్టి నెలలకు పేర్లు పెట్టారు. భానుడు ధనుస్సు రాశిలో ఉన్న కాలాన్ని ధనుర్మాసం అని పిలుస్తారు. ధనుర్మాసం సంక్రాంతికి న
వాతావరణంలో వచ్చిన మార్పులతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కసారిగా చలి పెరిగింది. మాండస్ తుఫాన్ ప్రభావం ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. ఆదివారం మెదక్ జిల్లాలో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వార�
శీతకాలం రాగానే కొందరిలో తెలియని నీరసం ఆవహిస్తుంది. ప్రతి చలికాలం ఇలానే జరుగుతుంటే.. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (ఎస్ఏడీ)కు గురవుతున్నట్టు లెక్క. దీన్నే ఆంగ్లంలో ‘వింటర్ బ్లూస్' అంటారు. ఈ రుగ్మత లక్షణ
రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుండడంతో జనం గజగజా వణుకుతున్నారు. ఉపశమనం కోసం ఉన్ని దుస్తులు ధరించినా, మంట కాగినప్పటికీ ఇంట్లోకి వచ్చే సరికి గది అంతా చల్లగా ఉంటుంది
నమస్తే సర్! పదెకరాల్లో చెరకు తోట వేశాను. ఈ మధ్య ఆకుల అడుగుభాగంలో నారింజ రంగులో బొబ్బలు కనిపిస్తున్నాయి. తెలిసినవాళ్లు అది తుప్పు తెగులు అని చెబుతున్నారు. దీనికి నివారణ మార్గాలు చెప్పండి.
రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. ఉత్తర, తూర్పు దిశల నుంచి తెలంగాణ వైపు చలిగాలులు వీస్తున్నాయని, ఫలితంగా గడిచిన 24 గంటల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ శాఖ తెలిపింది.