గుండాలకు చెందిన 22 మంది గ్రూపుగా ఏర్పడి మద్యం దుకాణం కోసం టెండర్ వేశారు. ఇందులో ఓ వ్యక్తికి ఆత్మకూరు (ఎం)లో లక్కీ డ్రాలో వైన్స్ దక్కింది. సదరు వ్యక్తి మద్యం వ్యాపారంతో సంబంధం లేకపోవడంతో ఇప్పటికే అనుభవం ఉన
నిర్మల్ జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు నిర్మల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహ్మద్ అబ్దుల్ రజాక్ శుక్రవారం తెలిపారు. 47 మద్యం దుకాణాలకు ఈ నెల 26 నుంచి అక్టోబర్ 18 వరక�
హనుమాజీపేట వైన్స్ లో శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడి నగదు తో పాటు మద్యం ను ఎత్తుకెళ్లినట్లు వైన్స్ యజమాన్యం పేర్కొంది శుక్రవారం రాత్రి 10 గంటలకు వైన్స్ మూసివేసి ఇంటికెళ్లిన అనంతరం శనివారం ఉదయం వైన్స్ తె�
వైన్స్లో పని చేసే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అతి కిరాతకంగా చెవులు, గొంతు, ముక్కు కోసి, కాల్చి వేశారు. ఈ దారుణ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధి అత్వెల్లిలో జరిగింది.
గ్రామాల్లో మద్యం ఏరులైపారుతోంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ దందా జోరు పెరుగుతున్నది. ప్రతీ గ్రామానికో మెడికల్ షాప్ ఉంటుందో ఉండదో కానీ, వీధికొక బెల్ట్ షాప్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో మద్యం ఏరులై పారు తోంది. అధికారుల అలసత్వంతో మద్యం మాఫియా గల్లీకో బెల్ట్ షాపు (Belt Shops) ఏర్పాటు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నది. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా ష
మద్యం ప్రియులపై రాష్ట్ర ప్రభుత్వం భారం మోపిం ది. రేట్లు పెంచడంతో వేసవికి ముందే చల్లని బీర్లు వేడి పుట్టిస్తున్నాయి. అన్ని బ్రాండ్లపై గరిష్ట ధరపై 15శాతం అదనంగా పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభు త్వం సోమవారం ఉత�
Telangana | రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నది. దీంతో రాష్ట్ర ఖజానాకు రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నది. ఎక్సైజ్శాఖ చరిత్రలోనే రికార్డు స్థాయిలో మద్యం విక్రయించినట్టు తెలుస్తున్నది. ఒక్కరోజులో సుమారు రూ.40
ఉమ్మడి జిల్లాకు దసరా కిక్కెక్కింది. మద్యం ప్రవాహం కట్టలు తెంచుకున్నది. పండుగ సందర్భంగా విక్రయాలు జోరందుకొని ఏరులై పారింది. వైన్స్ షాపులతోపాటు ఊరూవాడా ‘బెల్టులై’ పారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మందుబ�
మందు ప్రియులకు గ్రామం, పట్టణమైనా ఒక్కటే! ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగుడే! వైన్ షాపులకు తోడు బెల్టు షాపులు బార్లా తెరుచుకొని ఉండగా మందు దొరకదనే మాటే ఉండదు. అధికారికంగా నిర్వహించే మద్యం దుకాణాలకు ఓ ట�
ఎండ తీవ్రత ఓ వైపు ..మరోవైపు పెండ్లిళ్ల సీజన్ కావడవంతో ఉమ్మడి జిల్లాలో బీర్ల విక్రయాలు జోరు గా కొనసాగాయి. మార్చి నుంచి మే31 వరకు మూడు నెలల్లో సర్కారుకు దండి గా ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలో 29 బార్లు, 151 వైన్