Hyderabad | అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 28న సాయంత్రం 5గంటల నుంచి 30 సాయంత్రం 5గంటల వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాల�
ఒక్కో వైన్షాపునకు సగటున 50 మంది చొప్పున పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను సొంతం చేసుకునేందుకు ఈ ఏడాది ఆశావహులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు.
రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల కోసం జిల్లాల వారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నెల 4 నుంచి 16 వరకు 43,500 దరఖాస్తులు రాగా, బుధవారం ఒక్కరోజే 8,000 దరఖాస్తులు వచ్చాయి. మొత్
జగిత్యాల జిల్లా కేంద్రంలోని వైన్స్లు, బార్లలో కింగ్ఫిషర్ కంపెనీకి చెందిన బీర్లు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్రానికి చెందిన బీరం రాజేశ్ అనే యువకుడు సోమవారం ‘ప్రజావాణి’లో కలెక్టర్క
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. పెరిగిన మద్యం ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. బీర్
తొలుత లక్కీడ్రా ద్వారా మద్యం దుకాణాల ఎంపిక తర్వాత ఆ సామాజికవర్గాల మధ్య పోటీకి ఏర్పాట్లు హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్శాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నూతన మ ద
దళితులకు లైసెన్సుల్లో రిజర్వేషన్లపై కసరత్తు! అక్టోబర్ 31తో ముగియనున్న లైసెన్సులు కొత్త పాలసీ రూపకల్పనలో అధికారులు హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా 100కుపైగా మద్యం దుకాణాలకు అ
రాష్ట్రంలోని సినీ పంపిణీదారులు, ప్రదర్శనదారుల స్వచ్ఛంద నిర్ణయంబార్లు 8 గంటలకే మూత.. వైన్ షాపులు, రెస్టారెంట్లు కూడా..సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశాలు మళ్లీ థియేటర్లు మూతపడ్డాయి. కరో నా విజృంభిస్తున్న తరుణ�