Wine Shops | ములుగు జిల్లాలోని ఓ రెండు మద్యం షాపులకు భలే డిమాండ్ ఉంది. ఆ మద్యం షాపులను దక్కించుకునేందుకు నలుగైదురు కాదు.. ఏకంగా 94 మంది పోటీ పడుతున్నారు. మరి ఎవరికి అదృష్టం వరిస్తుందో
Telangana | తక్కువ దరఖాస్తులు వచ్చి లక్కీడ్రా ఆగిపోయిన మద్యం దుకాణాలకు రెండు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఎక్సైజ్శాఖ అధికారులు తెలిపారు. రాష్ర్టంలో మొత్తం 2,620
రెండు దుకాణాలకు కోర్టు కేసు, మరో 43 దుకాణాలకు తక్కువ దరఖాస్తులు రావడమే కారణం నివేదిక కోరిన ఎక్సైజ్ కమిషనర్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు లైసెన్స్దారుల ఎంపికక�
2,620 దుకాణాలకు 66,452 దరఖాస్తులు చివరి రోజే 36,762 దరఖాస్తులు ఒక్కో లైసెన్సు కోసం 25 మంది పోటీ ప్రభుత్వానికి రూ.1,329 కోట్ల ఆదాయం హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు శనివారం లక్కీడ్రా ద�
కొత్తగా మంజూరైనవి ఏడు.. గౌడ్లు, ఎస్సీలు, ఎస్టీలకు 22 వైన్షాపులు మొత్తం దుకాణాలకు ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 18 వరకు తుది గడువు 20వ తేదీన లాటరీ పద్ధతిన కేటాయింపు ఒక్కో షాపునకు ఎన్ని అర్జీలైనా అందజేసే �
గౌడ్లకు 21, ఎస్సీలకు 7, ఎస్టీలకు ఒక వైన్స్ ఓపెన్ కేటగిరీలో 53 మద్యం దుకాణాలు 13 కొత్త జిల్లాలో 82కి పెరిగిన సంఖ్య దరఖాస్తుల స్వీకరణ షురూ.. 20న లాటరీ పద్ధతిలో ఎంపిక డిసెంబర్ 1 నుంచి నయా పాలసీ యాదాద్రి భువనగిరి, నవ
ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు 18 వరకు దరఖాస్తుల స్వీకరణ 20న అంబేద్కర్ భవన్లో డ్రా వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్ పరిగి, నవంబర్ 9: వికారాబాద్ జిల్లాలో 59 మద్యం ష�
మెదక్ జిల్లాలో నూతనంగా 11 మద్యం దుకాణాలు 49కి చేరిన వైన్స్ షాపులు టెండర్ దరఖాస్తులు షురూ.. ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ రిజర్వేషన్ కోటాలో 16 దుకాణాలు ఓపెన్ కేటగిరీలో 33 షాపులు దరఖాస్తు రుసుం రూ.2 లక్�
ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ 20న అంబేద్కర్ భవన్లో డ్రా వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.వరప్రసాద్ పరిగి : వికారాబాద్ జిల్లాలో 59మద
Telangana | తెలంగాణలో డిసెంబర్ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంచారు. దీంతో మద్యం దుకాణాల సంఖ్య 2,216
షాద్నగర్ : ఓ వ్యక్తి మద్యం దుకాణం ఎదుట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన షాద్నగర్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని రాంమందిర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ (36