Hyderabad | శనివారం (మార్చి 11) సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు 3 రోజుల పాటు నగరంలో వైన్షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసి ఉంచాలని ఎక్సైజ్ శాఖ అదేశాలు జారీ చేసింది.
MLC Elections | హైదరాబాద్ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు( Teacher MLC Elections ) ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలను మూసివ�
హోలీ (Holi) పండుగ సందర్భంగా హైదరాబాద్లో (Hyderabad) రెండు రోజులపాలటు మద్యం దుకాణాలు (Wine shops) బంద్ కానున్నాయి. రాచకొండ కమిషనరేట్ (Rachakonda commissionerate) పరిధిలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార�
పట్టణంలోని రెండు వైన్స్ షాపుల్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక చోరీ జరిగింది. స్థానిక చెరువుకట్ట సమీపంలోని భైరీ వైన్స్, లక్ష్మి వైన్స్ షాపు ల్లో నిందితుడు వెంటిలేటర్కు కన్నం పెట్టి చోరీకి పాల్పడ్డాడు. మ�
శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు మామునూరు ఏసీపీ నరేశ్కుమార్ అన్నారు. 16వ డివిజన్ జాన్పాకలో గురువారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 180 ఎంఎల్�
హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. లిక్కర్పై 20 నుంచి 25 శాతం పెంచారు. వెయ్యి ఎంఎల్ లిక్కర్పై రూ. 120 పెంచడంతో.. ధర రూ. 495 నుంచి రూ. 615కు పెరిగింది. ల�
New year liquor sales | మద్యం ప్రియులకు శుభవార్త. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా మద్యం దుకాణాలు, బార్ల సమయాన్ని ప్రభుత్వం పెంచింది. ఈ నెల 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాల్లో
Tik Tok | టిక్ టాక్ కోసం సరదాగా వీడియో చేయబోయి ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక వైన్ షాపు వద్ద ఒక యువకుడు తుపాకీ పట్టుకొని టిక్ టాక్ వీడియో చేయబోయాడు
Wine Shops | ములుగు జిల్లాలోని ఓ రెండు మద్యం షాపులకు భలే డిమాండ్ ఉంది. ఆ మద్యం షాపులను దక్కించుకునేందుకు నలుగైదురు కాదు.. ఏకంగా 94 మంది పోటీ పడుతున్నారు. మరి ఎవరికి అదృష్టం వరిస్తుందో
Telangana | తక్కువ దరఖాస్తులు వచ్చి లక్కీడ్రా ఆగిపోయిన మద్యం దుకాణాలకు రెండు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఎక్సైజ్శాఖ అధికారులు తెలిపారు. రాష్ర్టంలో మొత్తం 2,620