Telangana | తెలంగాణలో డిసెంబర్ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంచారు. దీంతో మద్యం దుకాణాల సంఖ్య 2,216
షాద్నగర్ : ఓ వ్యక్తి మద్యం దుకాణం ఎదుట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన షాద్నగర్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని రాంమందిర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ (36
TS Assembly | మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పించిన మాదిరిగానే బార్ అండ్ రెస్టారెంట్లలోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్�
మద్యం దుకాణాల లైసెన్సులు నెల రోజులు గడువు పొడిగింపు | రాష్ట్రంలోని ఏ-4 మద్యం దుకాణాల లైసెన్సులను ప్రభుత్వం పొడిగించింది. వచ్చే నెలాఖరుతో గడువు దుకాణాల గడువు
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మంత్రి మాట్లాడుతూ..వైన్ షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించడం చారిత్రిక ఘట్టమన్నారు.
సీఎం కేసీఆర్ | గౌడ కులస్థులకు 15% రిజర్వేషన్ కల్పించినందుకు వనపర్తి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జిల్లా గౌడ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు.
మందుబాబుల రద్దీ | కరోనా కట్టడికి ప్రభుత్వం రేపటి నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో వైన్స్షాపులు అందుబాటులో ఉంటాయో.! లేదోనన్న సందేహంతో మద్యం దుకాణాల వద్ద మందుబాబు క్యూ కట్టారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ రాత్రి 10 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. దాంతో ఢిల్లీలో మందుబాబులు వైన్స్ల ముందు బారులుతీరి మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఓ వైన్ షాపు దగ�
న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఢిల్లీ సర్కారు ఆరు రోజులపాటు లాక్డౌన్ విధించింది. ఈ రాత్రి 10 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మందుబాబులు మ�