రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగింది. దేశ అత్యున్నత పీఠంపై తమ అభ్యర్థిని కూర్చోబెట్టేందుకు అధికార, విపక్షాలు పావులు కదుపుతున్నాయి. దేశంలోని 18 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉన్నప్పటికీ, తమ అ�
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యాపేటలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్పై పురపాలక శాఖ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. పేట సమీకృత మార్కెట్ రాష్�
తెలంగాణ రాష్ట్ర చాంబర్ ఆఫ్ మున్సిపల్ చైర్మన్గా చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ రాజు వెన్రెడ్డి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంరెడ్డి, ఉపాధ్యక్షురాలిగ�
ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా గేమ్స్లో తెలంగాణ పతక బోణీ అదిరింది. సోమవారం జరిగిన పురుషుల 81 కిలోల వెయిట్లిఫ్టింగ్లో ఉస్మానియా యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగిన ధనావత్ గణేశ్ రజత పతకంతో మెరిశాడు. జాతీయ టోర�
బౌలర్లకు సహకరిస్తున్న పిచ్పై సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ సంయమనంతో కూడిన ఇన్నింగ్స్తో ఆకట్టుకోవడంతో ఐపీఎల్లో పంజాబ్ నాలుగో విజయం నమోదు చేసుకుంది. గబ్బర్ బ్యాటింగ్ మెరుపులకు రబడ, రిషి ధవన్ బౌలిం
జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ కొత్త చరిత్ర లిఖించింది. మహిళల సింగిల్స్ విజేతగా గెలిచిన శ్రీజ.. మొదటి సారి జాతీయ టైటిల్ను ఖాతాలో వేసుకుంది. తద్వారా సీన
ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో గుజరాత్ టైటన్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్కి చేరుకుంది
ఐపియల్ టీ20 మెగా టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఐదో మ్యాచులోనూ ఓడిపోయింది. మంచి బ్యాటింగ్తో పాటు అద్భుతమైన బౌలింగ్ తోడవడంతో పంబాబ్ కింగ్స్.. ముంబై టీంని 12 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ �
పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని సీఆర్పీఎఫ్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజశేఖర్ అన్నారు.మంగళవారం సీఆర్పీఫ్ పాఠశాల నుంచి జాతీయస్థాయి బాస్�
రెండు దశాబ్దాల అనంతరం పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్తోపాటు ఏకైక టీ20 మ్యాచ్ను సొంతం చేసుకుని స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. బుధవారం జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా మూడు �
దివ్యాంగుల టీ20 టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. తుదిపోరులో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విదర్భపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ 19.1 ఓవర్లలో 97 పరుగులకు
మహిళల వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా జట్టు హ్యాట్రిక్ కొట్టింది. సోమవారం జరిగిన ఉత్కంఠ భరిత పోరులో దక్షిణాఫ్రికా అమ్మాయిలు 3 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్పై విజయం
భారత హ్యాండ్బాల్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరలేచింది. ఆసియా మహిళల జూనియర్ చాంపియన్షిప్లో భారత అమ్మాయిలు స్వర్ణం కొల్ల గొట్టారు. కజకిస్థాన్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 41-18తో థాయిలాండ్�