టీమ్ఇండియా దెబ్బకు దెబ్బ కొట్టింది. పది నెలల క్రితం ఇదే మైదానంలో పాక్ చేతిలో ఎదురైన పరాజయానికి సరైన రీతిలో బదులు తీర్చుకుంది. పేసర్లకు సహకరించిన పిచ్పై మొదట భువనేశ్వర్ నేతృత్వంలోని భారత బౌలింగ్ దళ�
మునుగోడు గడ్డపై బీజేపీది మూడో స్థానమేనని.. ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ప్రజలే చెబుతున్నారని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లగిరి గ్రామంలోని రిక్కల భాస్కర్రె
మునుగోడులో కారు గెలుపు ఖాయమని, అక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మత కలహాలను రెచ్చగొట్టే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తు�
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త పత్తిపాక మోహన్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు(2022)కు ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘బాలల తాతా బాపూజీ’ గేయ కావ్యానికిగానూ ఈ పురస్కారం దక్కింది. ఈ మ
‘పల్లె ప్రగతి’ని వంద శాతం సద్వనియోగం చేసుకున్న ముక్రా (కే) గ్రామానికి జాతీయస్థాయి అవార్డు లభించింది. పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లో రెండ్రోజులుగా సాగిన జాతీయ స్థాయి వర్క్షాప్ మంగళవారంతో ముగిసింది. �
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ ఫొటోగ్రఫీ కాంపిటిషన్ నిర్వహించింది. బం గారు తెలంగాణ, పల్లె- పట్టణ ప్రగతి, ఉత్తమ వార్తాచిత్రం, పట్టణ- గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయా�
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వలా భం కోసమే రాజీనామా చేశారని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 20న సీఎం కేసీఆర�
మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతామని గులాబీ శ్రేణులు సమరోత్సాహంతో చెప్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో గెలిచినట్టే మునుగోడులోనూ గెలిచితీరుతామని ధీమా
పుట్టపాక గ్రామ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచం మొత్తం కీర్తిస్తున్నది. ఇప్పటి వరకు పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యానికి రెండు పద్మశ్రీ అవార్డులతోపాటు పలు జాతీయ అవార్డులు దక్కాయి. పుట్టపాక చేనేత కళ
తెలంగాణ సర్కార్ వైద్యరంగం లో వినూత్న సేవలను గుర్తించి కాయకల్పతో వైద్య సేవ లు అందిస్తున్న దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవార్డులు ప్రకటించి ప్రొత్సాహిస్తున్నది. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద�
స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (51; 4/33) అన్నీ తానై విజృంభించడంతో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ బోణీ కొట్టింది. గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి పోరులో టీమ్ఇండియా 50 పరుగుల తేడా
ప్రజల దీవెనలతో టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తా కృషిచేయాలని, ప్రభుత్వ
తెలుగు నేలపై ప్రాణం పోసుకొన్న కూచిపూడి నృత్యం ఖండాంతరాలు దాటి తన ఉనికిని చాటుకొంటూనే ఉన్నది. అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలు తమ పిల్లలకు శాస్త్రీయ నృత్యాలను నేర్పిస్తూ సంస్కృతిని పరిరక్షిస్తున్�
దేశంలోని 30 మంది ప్రముఖ డిజైనర్లలో ఒకరైన ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. బయటకు ఆమె జీవితం పూలసౌధం.సెలబ్రెటీలతో సావాసం.. కోరుకున్నట్టుగా జీవించగలిగే స్థోమత.. మరి చచ్చిపోయెంత బాధ ఏమొచ్చిం�
Burger Challenge | సోషల్ మీడియా పుణ్యమాని రకరకాల ఫుడ్ చాలెంజ్లు వైరల్ అవుతున్నాయి. ఆహార వ్యాపారులు కూడా కొత్తకొత్త చాలెంజ్లు పెడుతూ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మరో ఫుడ్ చాలెంజ్ సో�