ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానేనని ఆర్ అండ్బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. మునుగోడులో తనతోపాటు ప్రచారంలో పాల్గొనే బాలొండ నియోజకవర్గ ప్రజాప్రతినిధ�
మోదీ, అమిత్షా ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి ఇక్కడ అడ్డా వేసినా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును నిలువరించలేరని, బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని రాష్ట్ర విద్యు
ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్షిప్లో శ్రీకృష్ణ నారాయణన్ టైటిల్ విజేతగా నిలిచాడు. మంగళవారం జరిగిన ఏకపక్ష ఫైనల్లో నారాయణన్ 5-1తేడాతో హబిబ్ సాహబ్(బహ్రెయిన్)పై అలవోక విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలంగాణ అదరగొడుతున్నది. పోటీలకు ఐదో రోజైన మంగళవారం రాష్ట్ర ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 100మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో రాష్ట్ర యువ అథ్లెట్ అగసర నందిని(13.38సె) రజత పతకంతో మెరిసి
పొట్టి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు టీ20 ఫార్మాట్లో ఆడిన చివరి పోరులో టీమ్ఇండియా పరాజయం పాలైంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. నామమాత్రమైన పోరులో ఓదార్పు విజయం దక్కించు
ఆరంభంలో మన బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కనీసం పోటీనివ్వలేక పోయిన సఫారీ టీమ్ ఆఖర్లో సత్తాచాటింది. పిడుగుల్లాంటి షాట్లతో మిల్లర్ భయపెట్టినా.. వరుసగా రెండో మ్యాచ్లో విజయంతో రోహిత్ సేన సిరీస్ పట�
జాతీయ క్రీడల్లో తెలంగాణ షూటర్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే స్టార్ షూటర్ ఇషా సింగ్ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. ఆదివారం పోటీల్లో రష్మీ రాథోడ్ రజత పతకం ఖాతాలో వేసుకుంది. గుజరాత్ వేదికగా జరుగుతున్న 36�
మదర్ డెయిరీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ భేరీ మోగించింది. గులాబీ పార్టీ అభ్యర్థులు భారీ ఓట్లతో ఘన విజయం సాధించారు. ముగ్గురు డైరెక్టర్లుగా గెలుపొందారు. ప్రతిపక్ష అభ్యర్థులు డబుల్ డిజిట్ను కూడా దాటలేకప�
కవితా చావ్లా సాధారణ గృహిణి. చదివింది ఇంటర్మీడియెట్. కానీ నిత్య జిజ్ఞాసి. ఉత్తమ ఇల్లాలిగా, మంచి అమ్మగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే పనిలో పనిగా ప్రపంచాన్నీ చదివారు. ఆ కృషి ఫలితంగానే ‘కౌన్బనేగా కరోడ్పతి �
జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ రజత పతకం కైవసం చేసుకుంది. అస్సాం వేదికగా జరుగుతున్న టోర్నీలో మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో వ్రిత్తి 4 నిమిషాల 33
ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ సర్కార్ విజయం సాధించింది. విశ్వాస పరీక్షలో 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ సర్కార్కు అనుకూలంగా ఓటు వేశార