తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో వందకు పైగా ఎమ్మెల్యే సీట్లు గెలిచి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతుందని మెదక్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం అన్నారు. �
హనుమకొండ జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్థి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం ఈ నెల 23న మంత్రి కేటీఆర్ వస్తున్నారని, ఈ సందర్భంగా నిర్వహించే సభను విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయ�
95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం అమెరికా లాస్ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో తారల తళుకుబెళుకుల నడుమ అట్టహాసంగా జరిగింది. ‘ఆర్ఆర్ఆర్' చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభ�
Kasba Peth | బీజేపీకి కంచుకోటగా ఉన్న అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 28 ఏళ్లుగా కాషాయ పార్టీ గెలుస్తున్న మహారాష్ట్రలోని కస్బా పేట (Kasba Peth ) సీటును ఉప ఎన్నికలో హస్తగతం చేసుకుంది.
సే నో టూ డ్రగ్స్ థీమ్తో ఎల్బీ స్టేడియంలో జరిగిన సినీ తారల క్రికెట్ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్లో టాలీవుడ్ను ఓడించిన బాలీవుడ్.. సీసీసీ కప్ను గెలుచుకుంది.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఈ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ రహీంఖాన్, ఏఐఎంఐఎం అభ్యర్థి రహమత్ బేగ్ నామినేషన్ దాఖలు చేశారు.
భవిష్యత్తుకు పరిశోధనలే మూలమని మోడెర్నా సహ వ్యవస్థాపకుడు రాబర్ట్ ఎస్ లాంగర్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వైరస్ల వ్యాప్తిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
పదిహేనేండ్ల బీజేపీ ఆధిపత్యాన్ని బద్దలుకొట్టి.. ఢిల్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు షెల్లీ ఒబెరాయ్. మొత్తం 266 ఓట్లలో 150 సాధించి ప్రత్యర్థిని మట్టికరిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పశ్చిమ ఢిల్లీలోన�
పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఢిల్లీ మేయర్ ఎన్నిక బుధవారం ఎట్టకేలకు జరిగింది. అనుకున్నట్టుగానే ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆప్ చేజిక్కించుకొన్నది. స్థానిక సివిక్ సెంటర్లో జరిగిన ఎన్నికల్లో ఆప్ అభ్యర్�
హైదరాబాద్లోని ఫారెస్టు అకాడమీ దూలాపల్లిలో రెండు రోజులుగా 6వ స్టేట్ ఫారెస్టు స్పోర్ట్స్మీట్ క్రీడలు జరిగాయి. భద్రాద్రి జోన్లోని వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల ఫ�
అక్రమ సంబంధానికి భార్య ప్రాముఖ్యత ఇవ్వడంతో తన పాప సరైన వాతావరణంలో పెరుగడం లేదని ఆ చిన్నారి తండ్రి కోర్టుకు తెలిపాడు. దీనికి సంబంధించిన ఆధారాలు చూపాడు. పాప జీవితం, భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశాడు.
టీ హబ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్ అవార్డును దక్కించుకున్నది. జాతీయ స్టార్టప్ అవార్డ్స్-2022 కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. సో�