ఆర్తి అగర్వాల్ అనుకున్నది సాధించారు. ముగ్గురు ఉద్యోగులతో మొదలైన మోదక్ ఎనలిటిక్స్ను నాలుగొందల యాభైమంది నిపుణుల పరివారంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డీప్ టెక్నాలజీ కంపెనీ ఇద
భారతదేశం జీ20 దేశాలకు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజ్భవన్ నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ జీ20 లోగో పోటీల్లో కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఎనిమిది బహుమతులు పొందినట్లు నోడల�
మంజుల కండక్టర్ డ్యూటీలో ఉందంటే.. డ్రైవర్కు ఇబ్బందే లేదు. చకచకా టికెట్లు కొట్టేస్తుంది. రాబోయే స్టేజీ గురించి ప్యాసింజర్లను హెచ్చరిస్తుంది. ఎంత రద్దీ ఉన్నా.. జనంలోకి దూసుకు వెళ్తుంది. ఆ క్రమశిక్షణకు, ఫిట�
మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో ఈనెల 7 నుంచి 9 వరకు జరిగిన 44వ రాష్ట్రస్థాయి జూనియర్ హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జట్టు క్రీడాకారులు సత్తా చాటి కాంస్య పతకం కైవసం చేసుకున్నట్లు అసోసియేషన్ అధ�
శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో ఇటీవల సింగరేణి స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. సింగరేణి యాజమాన్యం పవర్ లిఫ�
నీరసించిన సిరిసిల్లను నింగికి ఎగిసేలా పురోగమింపజేసిన కేటీఆర్ తమ గుండెల నిండా ఉన్నాడని సెస్ ఎన్నికల తీర్పుతో మరోసారి తాజాగా చూపెట్టారు స్థానిక విద్యుత్ వినియోగదారులు. కడపటి సమాచారం మేరకు సెస్లోని 1
ఖమ్మం నగరానికి చెందిన ఓ బాలిక నేషనల్ లెవల్ డ్యాన్స్ ఫెస్టివల్లో సత్తా చాటింది. బహమతులూ గెలుచుకుంది. ఆ బాలికే.. మమత డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ.వెంకటేశ్వరరావు కుమార్తె మాన్వి. తెలంగాణ ప్ర�
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆ యువకుడికి లాటరీ రూపంలో జాక్పాట్ తగిలింది. ఏకంగా రూ.33 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన యువకుడు ఓగుల అజయ్ని ఈ అదృష్టం �
స్వరాష్ట్రంలో మంత్రి కేటీఆర్ చొరవతో సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. నాటి చీకట్లు తొలగించుకొని కొత్త వెలుగులు విరజిమ్ముతున్నది. అయితే ఈ వెలుగుల ప్రస్థానం నిరంతరం కొన�
నల్లగొండ పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవకుడు పర్వతం అశోక్ ప్రతిష్టాత్మక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని గు�
తెలంగాణకు చెందిన విద్యార్థి గడ్డం ధనలక్ష్మి దుబాయ్లో నిర్వహించిన డీపీ వరల్డ్ బిగ్ టెక్ ప్రాజెక్ట్ మొదటి ఎడిషన్ విజేతగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోర్టులు, టెర్మినల్స్లో ఉత్పాదకత, సామర్థ�
రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఆగ్రోస్కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన సోచ్ అవార్డు లభించింది. ఆగ్రోస్ ఆధ్వర్యంలో గ్రా మీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలు ఏర్ప�
దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి పిల్లలెవరూ ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, డే స్కాలర్ పాఠశాలలను నిర్వహిస్తున్నది. ప్రతి ఒక్కరూ బాగా చదు
ఖమ్మం నగరంలోని సర్ధార్ పటేల్ స్టేడియం వేదికగా పొంగులేటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. మూడ్రోజులుగా జరిగిన కబడ్డీ టోర్నమెంటు ఆద్యంతం
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చుక్క లక్ష్మి మహిళా స్త్రీశక్తి-2022 అవార్డును స్వీకరించింది. హైదరబాద్లోని హైటెక్స్లోని తెలంగాణ ఛాంబర్ అఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వ�