Crime news | నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. కట్టుకున్న భార్యను గొంతు నులిమి హతమార్చాడు. ఎస్సై రాహుల్ తెలిపిన వివరాల ప్
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అమానుషంగా ప్రవర్తించాడు. భార్య గొంతు కోసి చంపడమే కాకుండా.. తాను బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు క్షణికావేశంలో చేసిన పనికి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. �
ఇన్నాళ్లూ తోడూనీడై నిలిచిన భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా మృతిచెందిన ఘటన గురువా రం జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. రాజోళి మండలం పచ్చర్లకు చెందిన డబ్బ లక్ష్మిరెడ్డి(70) కొంత కాలంగా గద్వాలల�
Man Kills Live In Partner | సహజీవనం చేస్తున్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. (Man Kills Live In Partner ) ఆమె మృతదేహాన్ని పడేసేందుకు అతడి భార్య కూడా సహకరించింది.
AK-47 rifle Gift to wife | వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక నేత తన భార్యకు ఏకే-47 గన్ను బహుమతిగా ఇచ్చాడు (AK-47 rifle Gift to wife). ఆ రైఫిల్ను ఆమె పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి.
Hyderabad | మొదటి భార్య సాక్షిగా.. ఓ యువకుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ఫిర్యాదు మేరకు భర్తతోపాటు మొదటి భార్యపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.
Man beaten by wife | కోర్టు బయట ఒక వ్యక్తిని అతడి భార్య, మరదలు కలిసి (Man beaten by wife) కొట్టారు. అక్కడున్న వారు జోక్యం చేసుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఆ మహిళలు అతడ్ని కొట్టడం ఆపలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి రిటైర్డ్ అయిన ఒక వ్యక్తి మరణించాడు. అయితే అతడి కుమార్తె వితంతువుగా నటించింది. పదేళ్లుగా తండ్రికి వచ్చే పింఛను తీసుకుంటున్నది. భర్తతో గొడవ జరుగడంతో ఈ మోసాన్ని పోలీసులకు చెప్ప
భర్త ఆకలి తీర్చేందుకు భార్యలు తాము తినకుండా మిగిలిన ఆహారం కూడా భర్తకే పెట్టేందుకే మొగ్గుచూపుతుంటారు. ఇలాంటి ఓ ఘటనను హైలెట్ చేస్తూ కంటెంట్ క్రియేటర్ ఓ జంట వీడియోను (Viral video) సోషల్ మీడియాలో షేర్ చే
ఇంఫాల్: మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న వేళ.. అక్కడ చోటుచేసుకున్న మరిన్ని దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కక్చింగ్ జిల్లా
Man set on fire | భార్యను తెచ్చేందుకు ఒక వ్యక్తి అత్తవారింటికి వెళ్లాడు. అయితే అతడికి నిప్పంటించి సజీవ దహనం చేసేందుకు అత్తింటి వారు ప్రయత్నించారు (Man set on fire). దీంతో తీవ్ర కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ వ
బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించిన భర్త నాలుకను కొరికేసిందో ఇల్లాలు. ఈ ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్ కర్నూల్ జిల్లా తుగ్గలి మండలాన�
Tragedy | చిన్నపాటి గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నది. ఇంటి సమీపంలోని మహిళ తిట్టిందని ఓ వివాహిత పురుగుల మందు తాగి చనిపోగా, ఆమె మృతదేహాన్ని తీసుకొస్తున్న అంబులెన్స్ వెనుకాలే బయలుదేరిన భర్త సైతం రోడ్డు ప్ర�