House On Fire | భార్య రీతు, సురేష్ మధ్య శుక్రవారం గొడవ జరిగింది. ఆగ్రహం చెందిన సురేష్, చంపుతానని తన భార్యను బెదిరించాడు. అంతటితో ఆగక వంట గదిలోని స్టవ్కు ఉన్న గ్యాస్ సిలిండర్ పైప్ను బయటకు తీశాడు. దీంతో గ్యాస్ �
సీఎం కేసీఆర్ పెద్దనాన్న కుమారుడు చక్రధర్రావు (రిటైర్డ్ ఉపాధ్యాయుడు) ఈ నెల 17న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా.. బుధవారం ఆయన కుటుంబసభ్యులను సీఎం సోదరి వెన్నమనేని వినోద, వెన్నమనేని పూర్ణచందర్
ఒక కాలేజీ లెక్చరర్ బిచ్చగాడిలా మారాడు. రోడ్డుపై వెళ్తున్న భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. బ్లేడ్తో ఆమెపై దాడి చేశాడు. తప్పించుకున్న ఆమె ఆ బిచ్చగాడిని తన భర్తగా గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చ
ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగుల మందు తాగి తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు నమ్మించిన భార్య, ఆమె ప్రియుడే హంతకులుగా పోలీసులు భావించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హత్య కేసులో నిందితు లైన సోదరులిద్దరూ గురువారం పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. రేగోడ్ మండలంలోని చౌదర్పల్లి గ్రామ శివారులో ఈ నెల 16న మహిళ ను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భర్త, అతడి సోదరుడు నిందితుల�
భార్యను కొట్టిన భర్తకు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎన్.సంజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
ఇటీవల ప్రధాని మోదీ తల్లి మరణించారు. ఆమెను కడసారి చూసుకొని నివాళి అర్పించటానికి మోదీ సతీమణి జశోదాబెన్ ఎక్కడ వెళ్తారో అని, ఆమెను బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధంలో ఉంచారు. ఇంత జరిగినా భారత మీడియా దీనిపై పె�
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. పెండ్లై ఆరేండ్లయినా పిల్లలు కావడంలేదని భార్య ప్రైవేట్ భాగాలపై బ్లేడ్తో దాడిచేశాడు షాడిస్ట్ భర్త. లక్నోకి చెందిన రవీంద్రకు ఆరేండ్ల క్రితం
కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న బస్సు ఎక్కాడు. మెల్లగా ఆమె కూర్చొన్న కండక్టర్ సీటు వద్దకు వెళ్లాడు. వెంట తెచ్చిన కత్తితో భార్యను పలుమార్లు పొడిచి హత్య చేశాడు.
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తపై ప్రతీకారంతో మొదటి భార్య మరో ముగ్గురితో కలిసి హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో భార్యతోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు
భర్త లేని లో కంలో ఉండలేక భార్య తనువు చాలించింది. అతడి మరణాన్ని తట్టుకోలేక పురుగుల మం దుతాగి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలి�
భర్త టార్చర్ను భరించలేని భార్య విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ భార్యను భర్త బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.
మతిస్థిమితం సరిగ్గా లేని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దారుణంగా హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పరిగి పోలీస్స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామం లో శుక్ర�
కుటుంబ కలహాలతో కన్నతల్లి, భార్య, అత్తలపై ఓ లారీ డ్రైవర్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన హుస్నాబాద్ పట్టణంలోని సిక్కువాడలో సోమవారం తెల్లవారు జామున జరిగింది. తీవ్ర గాయాలైన భార్�