విడాకుల నోటీసులు ఇచ్చిందనే అక్కసుతో రోకలిబండతో మోది భార్యను భర్త హతమార్చిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకున్నది. ఖమ్మం రెండో పట్టణ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండలం పినపాకకు �
Wife elopes | ఆగ్రహించిన ఆమె భర్త బుధవారం అంబాద్లోని శారదా నగర్లో నివసిస్తున్న మామ ఇంటికి వచ్చాడు. అతడి కుమార్తె మరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడంపై నిలదీశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటామాటా పెర�
Human sacrifice | సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అలోక్ కుమార్ను అరెస్ట్ చేశారు.
ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారద అన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ జన్మదినం సందర్భంగా గురువారం హన్వాడలో కేక్ కట్ చేసిన అనంతరం శాంతా నారాయణగౌడ�
కంటికి రెప్పలా చూసుకుంటానని ఏడు అడుగులు నడిచిన భర్తే కాల యముడిగా మారాడు. కొడుకు పుట్టాడన్న సంతోషాన్ని ఇంకా ఆస్వాదించకముందే ఊపిరి తీశాడు. బాలింత అనే కనికరం కూడా లేకుండా గొడ్డలి వేటుకు బలిచ్చాడు.
House On Fire | భార్య రీతు, సురేష్ మధ్య శుక్రవారం గొడవ జరిగింది. ఆగ్రహం చెందిన సురేష్, చంపుతానని తన భార్యను బెదిరించాడు. అంతటితో ఆగక వంట గదిలోని స్టవ్కు ఉన్న గ్యాస్ సిలిండర్ పైప్ను బయటకు తీశాడు. దీంతో గ్యాస్ �
సీఎం కేసీఆర్ పెద్దనాన్న కుమారుడు చక్రధర్రావు (రిటైర్డ్ ఉపాధ్యాయుడు) ఈ నెల 17న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా.. బుధవారం ఆయన కుటుంబసభ్యులను సీఎం సోదరి వెన్నమనేని వినోద, వెన్నమనేని పూర్ణచందర్
ఒక కాలేజీ లెక్చరర్ బిచ్చగాడిలా మారాడు. రోడ్డుపై వెళ్తున్న భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. బ్లేడ్తో ఆమెపై దాడి చేశాడు. తప్పించుకున్న ఆమె ఆ బిచ్చగాడిని తన భర్తగా గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చ
ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగుల మందు తాగి తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు నమ్మించిన భార్య, ఆమె ప్రియుడే హంతకులుగా పోలీసులు భావించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హత్య కేసులో నిందితు లైన సోదరులిద్దరూ గురువారం పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. రేగోడ్ మండలంలోని చౌదర్పల్లి గ్రామ శివారులో ఈ నెల 16న మహిళ ను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భర్త, అతడి సోదరుడు నిందితుల�
భార్యను కొట్టిన భర్తకు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎన్.సంజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
ఇటీవల ప్రధాని మోదీ తల్లి మరణించారు. ఆమెను కడసారి చూసుకొని నివాళి అర్పించటానికి మోదీ సతీమణి జశోదాబెన్ ఎక్కడ వెళ్తారో అని, ఆమెను బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధంలో ఉంచారు. ఇంత జరిగినా భారత మీడియా దీనిపై పె�