సైనైడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగిన రఫీక్ అచేతనంగా పడిపోయాడు. ఆ తర్వాత అతడి స్నేహితుడు భరత్ కూడా ఆ కూల్ డ్రింక్ తాగి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ వారిద్దరూ చనిపోయారు.
Mumbai | కవిత, కమల్కాంత్ షా ఇద్దరు భార్యాభర్తలు. ముంబైలోని శాంత్రాక్రూజ్లో నివాసముంటున్నారు. 2002లో ఒక్కటైన వీరికి 20 ఏండ్ల కూతురు, 17 ఏండ్ల కుమార్తె ఉన్నారు. అయితే కమల్కాంత్ స్నేహితుడు హితేశ్తో
మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి ఓ వ్యక్తి వెళ్లిపోయిన ఘటన తూప్రాన్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యావాపూర్ గ్రామానికి చెందిన బక్కని రవి (40) మద్యానికి బాన�
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. క్షణిక సుఖం మోజులో పడి కట్టుకున్న వారిని మట్టుబెడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మండలంలోని కమల్కోట్ తండాలో చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలి
అదనపు కట్నం కోసం భార్యా పిల్లలను చంపిన కేసులో భర్త, అతడికి సహకరించిన అత్త మామ, మరో మహిళకు బుధవారం న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించినట్లు పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ �
ఐఎస్ సదన్ చౌరస్తాలో బాంబు ఉందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించి, అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం అతడికి 18 రోజుల జైలు శిక్ష విధించింది. భార్య కాపుర�
మారానని.. మంచిగ చూసుకుంటాననిపుట్టింటి నుంచి భార్యను తీసుకొచ్చిన రెండు రోజులకే గంగాకాలనీకి చెందిన మాటూరి లక్ష్మీనారాయణ (43) తన భార్య నాగలక్ష్మి (37)ని హత్య చేసి రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం సాయ
అనుమానం పెనుభూతమై భార్య గొంతుకోసి.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. జవహర్నగర్ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్ కథనం ప్రకారం.. రాజీవ్గాంధీనగర్లో ఉంటున్న బండరాజు (41), కవిత (36) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం
Viral Video | భార్యాభర్తల అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. కష్ట, సుఖాల్లో పాలుపంచుకుంటూ.. ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకుంటుంటారు. తాజాగా, అలాంటి ఘటనే ఒకటి నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఓ వ్యక్తి తన భార్యకు ఎంతో ప్రేమతో నెయ�
ప్రతి మగవాడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందని అంటారు. ఒక విజయం కాదు, సునాక్ అనేకానేక విజయాల వెనుక అక్షత దక్షత ఉంది. అలా అని ఆమె భర్త చాటు భార్య కాదు. తనదైన వ్యక్తిత్వం ఉంది. తనకంటూ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. �
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా భార్య ములుగు జిల్లా అదనపు కలెక్టర్ త్రిపాఠి ప్రసవం కోసం చేరారు