Murder | పచ్చని సంసారంలో అనుమానమనే పెనుభూతం చిచ్చుపెట్టింది. సాఫీగా సాగుతూ వస్తున్న సంసారంలో మనస్పర్థలు మొదలయ్యాయి. ఇద్దరు వేరు కాపురాలు పెట్టగా.. చివరకు భర్త కలిసి ఉందామని నమ్మ బలికి.. దేవుడి దర్శనానికి వెళ్�
Hyderabad | బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో భర్త సయ్యద్ అక్రమ్ (40)కు నాంపల్లి జిల్లా కోర్టు జడ్జి సురేష్ జీవితఖైదు విధిస్తూ తీర్పు ప్రకటించారు.
Crime news | ఢిల్లీ (Delhi) లో సుమారు నెల రోజుల క్రితం జరిగిన ఓ హత్య కేసును పోలీసులు చేధించారు. మృతురాలు శరీరంపై ఉన్న ముక్కు పుల్ల (Nose pin) నే ఈ కేసు చేధనకు ఉపయోగపడింది. ముక్కుపుల్ల ఆధారంగా కేసును చేధించిన పోలీసులు నిందితు
మహబూబాబాద్ జిల్లా భజనతండా వద్ద జరిగిన పార్థసారథి హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రియుడి మోజులో పడి అతడి భా ర్యే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాలను గురువారం మానుకోట టౌన్ పోల�
Shadnagar | గుడుకు బానిసై కట్టుకున్న భార్యను అతి కిరాతంగా ఓ భర్త గొడ్డలితో నరికి చంపిన ఘటన ఫరూఖ్నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది.
ఇటీవల వరంగల్లో యువ వైద్యుడు సుమంత్ రెడ్డిని సుపారి ఇచ్చి భార్య హత్య చేయించిన ఘటన మరువక ముందే నర్సంపేట మండలం ఆకులతండాలో మరో డీల్ వెలుగు చూసింది. రూ.10 లక్షలు ఇస్తానని, తన భర్తను చంపేయాలని ఒప్పందం కుదుర్చ�
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి భార్యతో పాటు అత్త, మామపై దాడి చేశాడు. నవీపేట్ మండలంలో శనివారం చోటు చేసుకున్న కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఎస్సై వినయ్ కథనం ప్రకారం.. నవీపేట మండల కేంద్రంలోని లింగం గుట్టక�
Murder | కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్త (Husband) క్షణాకావేశంలో భార్య (Wife) ను కొట్టి చంపేశాడు. త్రిపుర పశ్చిమ ప్రాంతంలోని అమ్తాలి పోలీస్స్టేషన్ (Amtali police station) పరధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Peddapalli | కట్టుకున్న భార్యను కడతేర్చిన(Wife murder) కేసులో నిందుతునిపై నేరం రుజువు కావటంతో జీవిత ఖైదు విధిస్తూ గోదావరిఖని అదనపు జిల్లా న్యాయ మూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు శుక్రవారం తీర్పునిచ్చారు.
భార్యపై అనుమానం పెనుభూతంగా మారింది. వివాహమైన నాటినుంచే హింసించడం మొదలుపెట్టాడు. సైకోగా మారిన అతడు భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆమె ప్రమాదవశాత్తు చనిపోయిందని నమ్మించేందుకు కుట్రపన్నాడు. అనంతరం తన �