రంగారెడ్డి : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన భార్యను బండరాయితో మోది చంపాడు. ఈ దారుణ ఘటన నందిగామలోని వెంకమ్మగూడలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలరాజు(35), సునిత అలియా�
ముంబై : పదవీ విరమణ పొందిన ఓ ఆర్మీ ఉద్యోగి తన భార్య, కూతురిని కత్తితో గొంతు కోసి చంపాడు. 12 గంటల పాటు శవాల మధ్యే ఉన్నాడు. అనంతరం తన పెద్ద కుమార్తెకు ఫోన్ చేసి.. విషయాన్ని చెప్పాడు. ఈ దారుణ ఘటన మహ�
Hyderabad | మద్యం మత్తులో ఉన్న భర్త తన భార్యను చంపాడు. ఈ ఘటన నగరంలోని టపాచ్చబుత్రా పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కర్ణాటక బీదర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్(45), మంగళమ్మ(40) దంపతులు 15 ఏం
అమీర్పేట్ : తనకు తెలియకుండా గర్భం తొలగించుకుందనే కోపంతో భర్త తన భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన సనత్నగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగద్గిరిగుట్టక�
Man killed wife: ఓ మహిళ మద్యం అలవాటు ఆమె ప్రాణం తీసింది. ఆమె భర్తను హంతకుడిని చేసింది. తాగుడుకు బానిసగా మారిందన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యను
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆపై వరకట్నం కోసం వేధించాడు.. కేసు పెట్టారని అత్త, భార్యపై పగ పెంచుకున్నాడు. కిరాయి రౌడీలతో కలిసి ఇద్దరినీ హత్య చేయించాడు.