ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలు వచ్చే నెల 11 న జరుగుతాయనుకుంటే.. దీనిపై గువాహటి హైకోర్టు ఆదివారం స్టే విధించింది.
భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 6న డబ్ల్యూఎఫ్ఐ నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరుగుతాయని రిటర్నింగ్ అధికారి మహేశ్మిట్టల్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొ
WFI Elections: డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలను జూలై 4వ తేదీన నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఐఓఏ ప్రకటించింది. జేకే మాజీ జస్టిస్ మహేశ్ మిట్టల్ను ఆ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్గా నియమించారు.
United World Wrestling: 45 రోజుల్లోగా రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించకుంటే.. అప్పుడు ఆ ఫెడరేషన్ను సస్పెండ్ చేస్తామని యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్చరిక చేసింది. బ్రిజ్పై మరోసారి విచారణ చేపట్టాలని ప్ర�
ఓ మైనర్తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పోక్సో చట్టంపై వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి
దేశంలోని ఆడబిడ్డల వెంట నడుద్దాం! వారిపై దాష్టీకాలకు అడ్డుకట్ట వేద్దాం! వారికి మనోధైర్యాన్నిద్దాం! ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద మన అంతర్జాతీయ మహిళా కుస్తీ బిడ్డలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్ర�
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు తమ సమస్యను ప్రపంచ ఒలింపియన్ల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తమ సమస్యను అ�
రెజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ �
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. ఇందులో భాగంగా రెజ్లర్ల పోరాటానికి సంఘీభావం ప్రకటించేందుక�
తమకు జరిగిన అన్యాయంపై కుస్తీవీరులు అలుపెరుగకుండా పోరాడుతూనే ఉన్నారు. పరిస్థితులు ప్రతిబంధకంగా మారినా వెరవకుండా ముందుకుసాగుతున్నారు. గత 13 రోజులుగా జంతర్మంతర్ వేదికగా రెజ్లర్లు సడలని పోరాటంతో యావత్
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు(డబ్ల్యూఎఫ్ఐ), బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, ఆయనకు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన నిరసనలు, వారిపై పోలీసుల వైఖరి తదితర ఘటనలు ద�
తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్సింగ్ను కఠినంగా శిక్షించాలని 12 రోజులుగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న రెజ్లర్లపై ఢిల�
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ)ను గాడిలో పడేసేందుకు భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) నియమించిన అడ్హాక్ కమిటీ బాధ్యతలు స్వీకరించింది. కేంద్ర క్రీడాశాఖ ఆదేశాల మేరకు ఐవోఏ
జాతీయ రెజ్లింగ్ సంఘం (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో నిరసనకు దిగిన రెజ్లర్లను జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష బుధవారం కలుసుకుంది. జంతర్మంతర్�