సుదీర్ఘ భారత ఒలింపిక్ చరిత్రలో మనదేశానికి వ్యక్తిగత విభాగంలో వచ్చిన తొలి పతకం రెజ్లింగ్దే. 1952లో హెల్సింకి(ఫిన్లాండ్) ఒలింపిక్స్లో రెజ్లర్ కేడీ జాదవ్ కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత మళ్
ఒలింపిక్స్ బరిలో నిలిచేందుకు గాను అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తమ ‘బెర్తు’ను ఖాయం చేసుకున్నా రెజ్లర్లు మాత్రం తాము ‘పారిస్'కు వెళ్తామా..? లేదా..? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటివరకూ వేర్�
ఆట వ్యవహారాలను తిరిగి అడ్హాక్ కమిటీకి అప్పగించాలని చూస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ)పై నిషేధం విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య(యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరికలు జారీ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ �
Bajrang Punia : ప్యారిస్ ఒలింపిక్ బెర్తు కోల్పోయిన భారత స్టార్ రెజ్లర్ భజ్రంగ్ పూనియా(Bajrang Punia)కు ప్రభుత్వం అండగా నిలిచింది. ఒలింపిక్ విజేతకు ఆర్థిక సాయం అందించేందుకు మంగళవారం కేంద్ర క్రీడా శాఖ ఆమోదం...
రెజ్లింగ్ అడ్హాక్ కమిటీని భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ) రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్ఐ)పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ) నిషేధం ఎ�
WFI | భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అడ్ హక్ కమిటీ రద్దు అయింది. గతేడాది ఏర్పాటైన ఈ కమిటీని రద్దు చేస్తున్నట్టు సోమవారం భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఒక ప్రకటనలో వెల్లడించింది.
Wrestlers Protest: ఉత్తరప్రదేశ్, హర్యానా నుంచి వందలాదిగా తరలివచ్చిన రెజ్లర్లు.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. సుమారు 300 మందికి పైగా జూనియర్ రెజ్లర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.