న్యూఢిల్లీ: జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్ఐ)పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ) నిషేధం ఎత్తివేయడంలో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్సింగ్ మోసాపూరితంగా వ్యవహరించాడని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా ఆరోపించారు. డబ్ల్యూఎఫ్ఐ నూతన కార్యవర్గానికి వ్యతిరేకంగా తిరిగి పోరాటం చేస్తామని రెజ్లర్లు హెచ్చరించారు.