లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్పై ఫోకస్ పెట్టి తిరిగి మ్యాట్పైకి రావాలని నిర్ణయించిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) షాకిచ్చింది. అంతర్జాతీయ రెజ్లింగ్ స�
Vinesh Phogat : రెజ్లర్ వినేశ్ పోగట్కు భారతీయ రెజ్లింగ్ సమాఖ్య షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది జూన్ వరకు వినేశ్ ఎటువంటి టోర్నీల్లో పాల్గొనడానికి అర్హురాలు కాదని రెజ్లింగ్ సమాఖ్య పేర్కొన్నద�
రాబోయే ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ను అడ్డుకోవడానికి సెలక్షన్ ట్రయల్స్ నిబంధనలను మార్చారన్న ఆరోపణలను భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు సంజయ్ సింగ్
Vinesh Phogat : పునరాగమనం చేయకుండా భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అడ్డుకుంటుందని ఆరోపించిన వినేశ్ ఈసారి తాను బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) బాధితురాలినే అంటూ ఎక్స్లో వీడియో పెట్టింది.
Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్ అనంతరం రెజ్లింగ్కు వీడ్కోలు పలికిన వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) ఉద్దేశపూర్వకంగానే తనను కుస్తీ పోటీల్లో పాల్గొనకుండా అడ్డుపడుతు
తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్.. జాతీయ రెజ్లింగ్ సంఘం(డబ్ల్యూఎఫ్ఐ)ను అభ్యర్థించాడు. ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ రెజ్లింగ్ టోర్నీలో నిర్దేశిత బరువు కంటే ఎ�
Bajrang Punia : ఒలింపిక్ విజేత బజరంగ్ పూనియా (Bajrang Punia) వెనక్కి తగ్గాడు. రెండేళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలకు రెజ్లింగ్ కోచ్ నరేశ్ దహియాకు అతడు బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. పరువునష్టం కేసు (Defamation Case)లో �
సుమారు 15 నెలల విరామం తర్వాత తమపై విధించిన నిషేధాన్ని ఎత్తేసిన మరుసటి రోజే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) రాబోయే ఆసియన్ చాంపియన్షిప్స్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టింది.
Wrestling Federation Of India | కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ (Sports Ministry) కీలక నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసింది.
గతేడాది వివాదాలకు కేంద్ర బిందువు అయిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పారిస్ ఒలింపిక్స్ ముగిసిన వెంటనే మరోసారి డబ్ల్యూఎఫ్ఐ X అడ్హాక్ కమిటీ డ్రామాకు తెరలేచింది.
WFI : ఒలింపిక్స్ ముగియడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ హై కోర్ట్ ఆర్డర్ను సవాల్ చేసేందుకు సిద్ధమైంది. కారణం ఏంటంటే..?
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా గతేడాది రెజ్లర్లు చేపట్టిన ఆందోళన కారణంగానే ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్లో భారత్కు రెజ్లింగ్లో పతకాల సంఖ్య తగ