Bajrang Punia : ఒలింపిక్ విజేత బజరంగ్ పూనియా (Bajrang Punia) వెనక్కి తగ్గాడు. రెండేళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలకు రెజ్లింగ్ కోచ్ నరేశ్ దహియాకు అతడు బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. పరువునష్టం కేసు (Defamation Case)లో �
సుమారు 15 నెలల విరామం తర్వాత తమపై విధించిన నిషేధాన్ని ఎత్తేసిన మరుసటి రోజే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) రాబోయే ఆసియన్ చాంపియన్షిప్స్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టింది.
Wrestling Federation Of India | కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ (Sports Ministry) కీలక నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసింది.
గతేడాది వివాదాలకు కేంద్ర బిందువు అయిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పారిస్ ఒలింపిక్స్ ముగిసిన వెంటనే మరోసారి డబ్ల్యూఎఫ్ఐ X అడ్హాక్ కమిటీ డ్రామాకు తెరలేచింది.
WFI : ఒలింపిక్స్ ముగియడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ హై కోర్ట్ ఆర్డర్ను సవాల్ చేసేందుకు సిద్ధమైంది. కారణం ఏంటంటే..?
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా గతేడాది రెజ్లర్లు చేపట్టిన ఆందోళన కారణంగానే ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్లో భారత్కు రెజ్లింగ్లో పతకాల సంఖ్య తగ
సుదీర్ఘ భారత ఒలింపిక్ చరిత్రలో మనదేశానికి వ్యక్తిగత విభాగంలో వచ్చిన తొలి పతకం రెజ్లింగ్దే. 1952లో హెల్సింకి(ఫిన్లాండ్) ఒలింపిక్స్లో రెజ్లర్ కేడీ జాదవ్ కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత మళ్
ఒలింపిక్స్ బరిలో నిలిచేందుకు గాను అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తమ ‘బెర్తు’ను ఖాయం చేసుకున్నా రెజ్లర్లు మాత్రం తాము ‘పారిస్'కు వెళ్తామా..? లేదా..? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటివరకూ వేర్�
ఆట వ్యవహారాలను తిరిగి అడ్హాక్ కమిటీకి అప్పగించాలని చూస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ)పై నిషేధం విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య(యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరికలు జారీ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ �