గువాహటి: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలు వచ్చే నెల 11 న జరుగుతాయనుకుంటే.. దీనిపై గువాహటి హైకోర్టు ఆదివారం స్టే విధించింది. అస్సాం రెజ్లింగ్ సంఘం వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన గువాహటి హైకో ర్టు ఈ తీర్పునిచ్చింది.
మరోవైపు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూష ణ్ సింగ్కు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన రెజ్లర్లు ట్రయల్స్ నుంచి మినహాయింపు కోరలేదని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ మరోసారి స్పష్టం చేసింది.