పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. గణపతి పండుగ నేపథ్యంలో ఊర్లలో రాజకీయాలు ఊపందుకున్నాయి.. ఆశావహులంతా జనాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. పోటాపోటీగా వినాయక చందాలు, విగ్రహాలు ఏర్
వయసుడిగిన అవ్వకు.. పనులు చేయలేని దివ్యాంగులకు.. తోడులేని వితంతువులకు... అండగా ఉండే ప్రభుత్వాలు ఆసరా పింఛన్లిస్తున్నాయి. ఎన్నికల్లో పింఛన్ ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ఎన్నికలే లేని కాలంలో.. అన్నార్తుల
తమ వాడకు ఓట్ల కోసం ఎవ్వరు రావద్దంటూ.. పాలకుర్తి మండలం (Palakurthi) రామారావుపల్లెలో వినూత్నంగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థులెవరూ తమ వాడకు రావద్దని అ�
Election Commission | దేశవ్యాప్తంగా 334 రాజకీయ పార్టీలను రిజిస్టర్ జాబితా నుంచి ఎన్నికల సంఘం (ఈసీ) తొలగించింది. 2019 నుంచి ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయని ఈ రాజకీయ పార్టీలపై ఈ నిర్ణయం తీసుకున్నది.
ఎన్నికలెప్పుడొచ్చినా గెలుపు బీఆర్ఎస్దేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దుమాల, ఆల్మాస్ పూర్లో శుక్రవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని, కేసీఆర్ పేరు చెబితేనే ఓటు వేసే పరిస్థితి ఉందని జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత-సురేష్ అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై అస్పష్టత నెలకొంది. కీలకమైన బీసీ కోటాపై రోజురోజుకు మారుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు ఎన్నికలుంటాయా? ఉంటే ఎప్పుడు జరుగుతాయనే అయోమయం పెరుగుతోంది. అసెంబ్లీలో తీర్మానం చేశాం.. కేంద్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి సత్తా చాటుదామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని, అన్యాయాలప
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటే విధంగా అందరూ సమైక్యంగా కృషి చేయాలని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ మంత్రి నేత కొప్పుల ఈశ�
ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకోవాలని రాయపోల్ ఎస్సై మానస ప్రజలకు సూచించారు. ఆదివారం గ్రామ విపిఓతో కలిసి రాయపోల్ మండల కేంద్రాన్ని సందర్శించారు.
BRS leaders | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేసిన వంద పడకల ఆసుపత్రికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు జంగిలి యాద
కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ అన్నారు. ఎన్నికల నిబంధనలు, నిర్వహణ తీరుపై బీఎల్వోలు, సిబ్బందికి పెద్దపల్లి తహసీల్దార్ కార్యా�