కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 3న ‘అసెంబ్లీ ముట్టడి’కి ఆటో డ్రైవర్ల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లోని అన్ని రాజకీయ పార్టీల ప్రతి�
తాము బలపరిచిన అభ్యర్థులు సర్పంచులైన తర్వాత మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన సర్పంచులే గెలిచారు అంటూ చెప్పుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో బీ
రంగారెడ్డి జిల్లాలో 214 గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి ప్రభంజనం సృష్టించింది. ఇదే స్పీడ్తో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, పీఏసీఏస్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుత�
పల్లె పోరు ముగిసింది.. రేపటినుంచి కొత్త పంచాయతీ పాలకవర్గాలు కొలువు దీరనున్నాయి. నూతన సర్పంచ్ల పాలన అందుబాటులోకి రానున్నది. అయితే ఈసారి గెలుపొందిన వారిలో అత్యధికులు కొత్తవారే ఉన్నారు. పాలన అనుభవం, రాజకీ�
గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థులు లెక్కలు చూసుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులు మాత్రం చేసిన ఖర్చు తెలుసుకొని గుండెలు బాదుకుంటున్నారు. ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులతో పాటు స్వతంత్
పంచాయతీ ఎన్నికలు ముగియడం, ఈ నెల 22న కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టనుండడంతో పల్లెలకు కొత్త కళ వచ్చినట్లవుతోంది. దాదాపు 23 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పల్లెల్లో మళ్లీ ప్రజాప్రతినిధుల పాలన మొదలవుతోంది. స�
రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోవడంతో పుట్టెడు దుఃఖంలోనే ఓ మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్నది. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలానికి చెందిన పాత్లావత్ భీమ్లానాయక్ (32) బతుకుదెరువు కోసం కుటుంబంతో హైదర�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం జరిగిన తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో పల్లెలు ఓటెత్తాయి. ఉదయం నుంచే ఓటు వేసేందుకు మహిళలు, యువత, వృద్ధులు ఉత్సాహంతో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆరు జిల్లా�
మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ బుధవారం ఖమ్మం జిల్లా ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. మొదటి, రెండోవిడత ఫలితాల్లో జిల్లా మంత్రుల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు జై కొట్టడం ద్వారా మంత్రులకు �
స్థానిక సమరంముగిసింది.. మూడో విడత పల్లె పోరు ప్రశాంతంగా సాగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. పల్లె జనం ఓటు వేసేందుకు ఉత్సాహంగా తరలివచ్చార�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఎన్నికలు నేడు (బుధవారం) జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సిద్దిపేట జిల్లా, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 17వ తేదీ ఉదయం 7గంటల నుం చి మధ్యాహ్న�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం జరిగే తుది విడత పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని మొత్తం 24 మండలాల్లో �
పల్లెపోరు తుది దశకు చేరింది. మూడో దశలో ఉన్న ఆఖరి ఘట్టానికి బుధవారంతో తెరపడనుంది. దీంతో గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియ పరిపూర్ణం కానుంది. ఉదయం ఏడింటికి మొదలయ్యే పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తుంద�
సంగారెడ్డి జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలో 207 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కల్హేర్, కంగ్టి,మనూర
గ్రామపంచాయతీ ఎన్నికల తుది ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు విడుతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో చివ రి విడుత ఎన్నికలను కూడా అదే రీతిలో నిర్వహించ