రాష్ట్ర బార్ కౌన్సిల్కు గత నెల 30న జరిగిన ఎన్నికల ఓట్ల లెకింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. మొత్తం 23 మంది బార్ కౌన్సిల్ సభ్యుల పదవులకు పడిన ఓట్లను ప్రాధాన్యతా క్రమంలో అధికంగా ఓట్లు సాధించిన వాళ్లన�
మంథనిలో జరుగనున్న పుర పోరుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంథని మున్సిపాలిటీలో పరిధిలోని 13 వార్డులకు జరిగే ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగ�
పెద్దపల్లి జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్ల కు కార్పొరేటర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నగర పాలక సంస్థ విస్తరించి ఉన్న గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం పట్టణాల్లో మొత్తం 59 డివిజన్లకు పోలింగ్ జరగన
అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి అభివృద్ధిని మరిచి అరాచకాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. శనివారం నాగర్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో మంగళవారం సమావేశం ని
బీజేపీలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంచాయితీ రోడ్డుకెక్కింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగరాజు గౌడ్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం నిరసన తెలిపారు.
తానను కార్పొరేటర్గా గెలిపిస్తే తన డివిజన్ 58లో ఆడపిల్ల పుడితే రూ.10 వేలు, ఆడ పిల్లల పెళ్లిలకు రూ.25,116, అదే విధంగా మగపిల్లవాడు పుడితే రూ.5 వేలు అందిస్తానని మాజీ మేయర్ రవీందర్సింగ్ తెలిపారు. స్థానిక ఓ ప్రైవే�
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక బుజ్జగింపులకు ప్రధాన పార్టీలు తెరతీశాయి.నామినేషన్లు వేసిన వారిలో ఎవరికి బీఫారమ్ దక్కుతుందోనన్న టెన్షన్ అన్ని పార్టీల్లో నెలకొంది. ఈనెల 3వ వరకు నామ
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయం నుండి కావలసిన ధ్రువ పత్రాలను తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్ను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ దీనిపై స్పష్టమైన ప్రచారం లేకపోవడంతో కార్యాల�
సర్పంచ్ ఎన్నికల్లో మండల కాం గ్రెస్ అధ్యక్షుడు సొంతూరులో ఓటమిపాలైనందుకు కక్షగట్టి.. సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తను బలవంతంగా కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లా�
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చేస్తామని ఆడంబరంగా చెప్పినవి ఏవీ చేయలేదు. వాళ్లు చేయరు అని కూడా ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయింది. ‘అల్పుడెప్పుడు పల్కు ఆడంబరంగానూ’ అన్నట్టు సీఎం రేవంత్ వాచాలత ఓవైపు ప్రజలకు వి�
మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం గ్రామీణ ప్రాంతంలో జరిగే మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం నాయకులంతా సన్నద్ధం కావాలని రాష్ట్ర మాజీ మంత్రి, టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ పిలుపు