ఆటో డ్రైవర్లు కన్నెర్రజేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనబాట పట్టారు. మంగళవారం కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జిల్లాకేంద్రానికి తరలివచ్చా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ విలీనాన్ని పక్కనపెట్టి ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతున్నది. ఎన్నికల నిర్వహణ తథ్యమని తేలడంతో ఆర్టీసీలోని కార్మికసంఘాలు అప్రమత్తం అయ్యాయి. తెలంగాణలో గుర్తింపు సంఘం ఎన్నిక
ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రేవంత్ ప్రభుత్వం కమిటీలు, ఉప కమిటీలు, అఖిలపక్ష సమావేశాలు, ఉద్యమకారుల అభిప్రాయ సేకరణలు అంటూ కాలయాపన చేస్తున్నది.
కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ ఎన్నికకు నగరంలోని పద్మనగర్ లో గల యూనియన్ కార్యాలయంలో సోమవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఎన్నికల అధికారి మహమ్మద్ జలాలోద్దీన్ అభ్యర్థుల నుంచి నా
ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం చాలా కష్టమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.
ఓ వైపు యుద్ధాలు చేస్తూ..మరోవైపు ఓటర్లను ఎదుర్కొనేందుకు నెతన్యాహు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇజ్రాయెల్లో తదుపరి సార్వత్రిక ఎన్నికలు అక్టోబర్ 27న జరుగుతాయని అధికార ‘లికుడ్' పార్టీ కీలక సభ్యుడు ఒఫిర్ క
ఎట్లొచ్చింది తెలంగాణ? ఎన్ని గుండెలు రగిలితే వచ్చింది తెలంగాణ? ఎన్ని గొంతులు పెగిలితే వచ్చింది తెలంగాణ? ఎందరు ఆత్మార్పణ చేసుకుంటే వచ్చింది తెలంగాణ? ఒకరా.. ఇద్దరా వందలాదిగా బిడ్డలు బలిపీఠం ఎక్కితే సాకారమయ�
తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సందర్భంగా కాంస్ సర్కా రు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేయూ విద్యార్థి ఉద్యమకారులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల సమస్యల పరిషారం కోసం ఏర్పాటు చేసిన కే�
Trisha | కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పేరు మరోసారి తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆమె త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెడతారా? తిరుచ్చి ఉపఎన్నికలో అధికార పార్టీ తరఫున బరిలో నిలుస్తారా? అనే చర్చలు ర
ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదు. కష్టమైనా, ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగాలి. మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులతో భయానక వాతావరణం ఏర్పడుతున్నది.
ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు త్వరగా నిర్వహించాలని రవాణాశాఖ మంత్రి ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో కార్మికుల్లో అంతర్మథనం మొదలైంది. ఎన్నికల ప్రక్రియను సాకుగా చూపి.. ఆర్టీసీ విలీనాన్ని ఆల�
2034 వరకు తానే సీఎంగా ఉంటానంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్రెడ్డి వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలిచి చూపించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సవాల్ విసిరారు.
‘ఎన్నికలు ఎప్పుడొస్తాయని ప్రజలు ఎదురు చూస్తుం డ్రు.. రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని బొందపెట్టేందుకు మోకా కోసం చూస్తుండ్రు’ అని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ప�
ప్రజాస్వామ్యం అనే పదం వినగానే మనసులో ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. ప్రజల చేతుల్లో దేశ భవిష్యత్తు ఉండే వ్యవస్థ అది. కానీ కాలం మారినకొద్దీ ఎన్నికల స్వరూపం కూడా మారిపోయింది.