Tekulapalli : టేకులపల్లి ఫిబ్రవరి 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని చుక్కలబోడు గ్రామపంచాయతీ సర్పంచ్ భానోత్ రామా నాయక్ తన గ్రామ ఓటర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
రామగుండం నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్లో ఇటీవల జరిగిన కార్పొరేటర్ ఎన్నికలను ఎన్నికల కమిషన్ రద్దు చేసి తిరిగి ఎన్నికలను నిర్వహించాలని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎ�
‘పోలీసులా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా? ప్రభుత్వ అధికారులా? అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులా? వారంతా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగానే పనిచేస్తున్నారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అ�
మళ్లీ ఎన్నికలు జరిగే వరకు పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తానే కొనసాగుతనని పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ తెలిపారు. పెద్దపల్లి ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసి
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేడు జరగనున్నది. ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలోని 11 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక
రాష్ట్రం లో వచ్చే రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం స
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో మెంబర్గా దరఖాస్తు చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అధికారులు ఘోరంగా అవమానించారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు వారి దరఖాస్
కాంగ్రెస్ పార్టీ సర్కార్ కాళ్లకింద నేల కదులుతున్నదా? క్రితం ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ పుంజుకుంటున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అందుకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలే తా�
KTR | మొత్తం హైదరాబాద్లోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం పార్టీకి నంబర్ వన్ కోటగా నిలిచింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వెళ్లినా, బంగారం వంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని కేటీఆర్ ధీమ
కొల్లాపూర్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు ఓటర్లను భయపెట్టి.. ప్రలోభాలకు గురిచేశారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం కొ ల్లాపూర్ మున్సిపాలిటీలోని
రాష్ట్ర బార్ కౌన్సిల్కు గత నెల 30న జరిగిన ఎన్నికల ఓట్ల లెకింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. మొత్తం 23 మంది బార్ కౌన్సిల్ సభ్యుల పదవులకు పడిన ఓట్లను ప్రాధాన్యతా క్రమంలో అధికంగా ఓట్లు సాధించిన వాళ్లన�
మంథనిలో జరుగనున్న పుర పోరుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంథని మున్సిపాలిటీలో పరిధిలోని 13 వార్డులకు జరిగే ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగ�
పెద్దపల్లి జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్ల కు కార్పొరేటర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నగర పాలక సంస్థ విస్తరించి ఉన్న గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం పట్టణాల్లో మొత్తం 59 డివిజన్లకు పోలింగ్ జరగన