ఈదురు గాలులు, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఆత్మకూర్.ఎస్ మండలంలోని పాతర్లపహాడ్ స్టేజీ వద్ద సూర్యాపేట-దంతాలపల్లి రహదా
అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. సగం పంటలు సాగునీరు అందక ఎండిపోగా, మరికొంత పంట వడగండ్ల వానతో పంట పొలంలోనే ధాన్యం రాలిపోయింది. అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం ఆదివారం ఆరబెట్టగా.. అకాల వర్షం రావడంతో మొత్తం తడ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల కోడేరు మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.
అకాల వర్షానికి మార్కెట్లోని ధాన్యం తడిచింది. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు మొత్తం 4,331 బస్తాల ధాన్యాన్ని విక్రయించేందుకు సమీప గ్రామాలకు చెందిన రైతులు తీసుకొచ్చారు. అయితే మధ�
తుపాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతా ల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీం తో హనుమకొండ జిల్లా పరకాల, శాయంపేటతోపాటు ములుగు జిల్లా వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో కొనుగోలు కేంద్రా ల్లోన
తుపాన్ కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన వరి పంటతో పాటు పత్తి, ధాన్యం తడిసి ముద్దయ్యింది. రెండు రోజులుగా ఆకాశం మబ్బులు పట్టి చల్లగాలులు వీస్తుండడంతో
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను ప్రభావంతో ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసింది. పంటలు చేతికొచ్చే సమయంలో వానలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అన్నదాతలు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లోనే తడిసి ముద్ద అవుతున్నది. నల్లగొండ జిల్లాకేంద్రం శివారులోని కొనుగోలు కేంద్రంలో రవాణాలో జరిగిన జాప్యం కారణంగా ఎక్కడి ధాన
కొన్నిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు విలవిలలాడుతున్నారు. రోడ్లు, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం, కొయ్�
Padma Devender Reddy | అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని(Wet grain) ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డ�
Sangareddy | సంగారెడ్డి (Sangareddy) మండలంలోని కులబ్గూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం రైతులకు, కేంద్రం సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బుధవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వడ్లపై కప్పిన టార్పాలిన్లు గాలికి లేచిపోయాయి. తాత్కాలికంగా వేసిన రేకుల షె�
అన్నదాత కోసం బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. రైతన్నను వంచించిన కాంగ్రెస్పై మరోసారి యుద్ధభేరి మోగించింది. ఎన్నికల ముందు వరకు అన్నిరకాల ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని నమ్మించి, ఇప్పు�
Deputy CM Bhatti | ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో(Purchasing centers) జాప్యం జరుగకుండా చూస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు.